5 937
Підписники
Немає даних24 години
+107 днів
+2330 день
Архів дописів
5 937
నిశ్శబ్ద కుట్ర
అదృశ్య రాజ్య చరిత్ర
రచయిత : జోసీ జోసెఫ్
అనువాదం : విమల్
ధర 270 /- కాపీల కోసం - 9490098654
పాఠకులని కుంగదీసే పుస్తకం ఇది. వర్తమాన భారతాన్ని గురించి నిరాశా వాద దృక్పథం తో వ్రాసిన పుస్తకం ఇది అని ఎవరైనా అంటే అది అతిశయోక్తి ఏమీ కాదు కానీ ప్రతి భారతీయులందురూ తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇది. ఈ సందర్భం లో విషాదం ఏమంటే, మన దేశం లోని విద్యావేత్తలు గాని, పాత్రికేయులు గాని తమ రచనల్లో ఎప్పుడూ వర్ణించడానికి ఇష్టపడని ఈ దేశ ముఖ చిత్రం ఇది.
-రిషి రాజ్,
ది ఫైనాన్సియల్ ఎక్స్ప్రెస్
5 937
పుస్తక పరిచయం - చర్చా వేదిక
పుస్తకం పేరు : అర్థశాస్త్ర విమర్శ - కారల్ మార్క్స్
"A contribution to the critique of political economy "(1859)"
తెలుగు అనువాదం A. గాంధీ
పుస్తకం పై జూలై 12,అదివారం రాత్రి 8 నుండి 10గం వరకు కార్యక్రమం Zoom లో జరుగుతుంది.
రిసోర్స్ పర్సన్స్:
1.ఐ.వి.రమణరావు
2. కొండూరి వీరయ్య
3. వై.వేణుగోపాలరెడ్డి
కార్యక్రమం లో పాల్గొనేవారు కొంత మంది అయిన పుస్తకం చదివితే బాగుంటుంది.
పుస్తకం కావలసిన వారు ₹220/- 094900 98654 కు ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్, అడ్రస్ వాట్స్ అప్ చేయండి. రిజిస్టర్ పోస్ట్ లో పంపుతాను
నిర్వహణ : మన మంచి పుస్తకం (Plural Pages / Mana Manchi Pustakam యూ ట్యూబ్ చానెల్
Kapu Srinivas
9490098654
5 937
ఈరోజు సాయంత్రం 7గం కార్యక్రమం ప్రారంభం 🔗 జూమ్ లింక్ 👇
PluralPages / Mana Manchi Pustakam is inviting you to a scheduled Zoom meeting.
Topic: ఉక్కుపాదం పుస్తక పరిచయం - జాక్ లండన్ 150 వ జయంతి సభ
Time: Jun 16, 2026 06:45 PM India
Join Zoom Meeting
https://us06web.zoom.us/j/81275560065?pwd=1arHKIwqlccINHRTQYwEwce5fcyEmK.1
Meeting chat link
https://us06web.zoom.us/launch/jc/81275560065
View meeting insights with Zoom AI Companion
https://us06web.zoom.us/launch/edl?muid=89037582-7602-4c94-b691-2ab77e5fb872
Meeting ID: 812 7556 0065
Passcode: 815981
---
One tap mobile
+12532158782,,81275560065#,,,,*815981# US (Tacoma)
+13017158592,,81275560065#,,,,*815981# US (Washington DC)
---
Join by SIP
• 81275560065@zoomcrc.com
Join instructions
https://us06web.zoom.us/meetings/81275560065/invitations?signature=BAHExsUoVwa5-CTRtkbMbgHBGPdTopX9XYsRtUmkX1E
5 937
Edit, Sign and Share PDF files on the go. Download the Acrobat Reader app: https://adobeacrobat.app.link/Mhhs4GmNsxb
5 937
*స్టాక్ క్లియరెన్స్ చేస్తున్నాను. మీవద్ద లేని,మీకు కావలసిన బుక్స్ కోసం కేటలాగ్ చూసి ఆర్డర్ పెట్టండి.ఈ నెలాఖరు తరువాత ఈ పుస్తకాలు నావద్ద లభ్యం కావు*
*నా వద్ద ఉన్న పుస్తకాల కేటలాగ్ ఈ లింక్ లో ఉంది.ఓపెన్ చేసి చూసి కావలసిన పుస్తకాలు ఆర్డర్ చేయండి. 500 రూ పైన కొనుగోలు చేస్తే 20% మరియు 2500 రూ పైన 25% డిస్కౌంట్ మరియు పోస్టల్ ఛార్జీలు ఉచితం. ఈ అవకాశం స్టాక్ ఉన్నంత వరకే.*
https://wa.me/c/919392200105
అదనపు వివరాలకోసం
Kapu Srinivas
9490098654
5 937
ఒక నవల..100 ముద్రణలు..లక్షకు పైగా కాపీలు ✍️✍️
తెలుగులో రవి మంత్రి రాసిన ‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’ నవల రెండు లక్షల కాపీలు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. తెలుగులో ఒక నవల ఇంత మంది పాఠకులకు చేరడం అందరిలో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. ఆ పరిణామం ఇచ్చిన స్ఫూర్తితో ఆ తర్వాత తెలుగులో అనేక నవలలు వస్తున్నాయి. అందులో చాలా వరకు విజయం సాధిస్తున్నాయి. పాఠకుల ఆదరణ పొందుతున్నాయి.
తమిళంలోనూ ఇటీవల ఓ పుస్తకం అటువంటి ఘనతను సాధించింది. దాని పేరు ‘వీర యుగ నాయగన్ వేల్పారి’. ఇది చారిత్రక నవల. దీన్ని రాసింది ఓ ఎంపీ కావడం విశేషం. అవును! సీపీఎంకు చెందిన సు.వెంకటేశన్ మదురై నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. రెండోసారి ఆయన ఈ స్థానం నుంచి ఎంపీ కావడం విశేషం. ఆయన రాసిన తొలి నవల ‘కావల్ కూట్టం’కు 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఇది కూడా చారిత్రక నేపథ్యం కలిగిన నవలే కావడం విశేషం. దీని ఆధారంగా తమిళంలో ‘అరవాన్’ చిత్రం వచ్చింది. ఆ రాసిన మరో నవల ‘వీర యుగ నాయగన్ వేల్పారి’.
మొదట ఈ నవల 'ఆనంద వికటన్' వారపత్రికలో 2016 నుండి 2018 వరకు 111 వారాల పాటు సీరియల్గా వచ్చింది. సంగం కాలంలో(క్రీ.పూ. 3వ శతాబ్దం) పరంబునాడు(నేటి తమిళనాడు-కేరళలోని కొన్ని ప్రాంతాలు)కు చెందిన వేలిర్ పాలకుడైన వేల్పారి జీవితమే ఈ నవల నేపథ్యం. తమిళ సాహిత్యంలో ‘చివరి ఏడుగురు గొప్ప రాజుల’లో ఒకరిగా కీర్తి పొందాడు పారి. దయాగుణం, కళాపోషణ, చేర, చోళ, పాండ్య రాజ్యాలకు వ్యతిరేకంగా చేసిన ప్రతిఘటనలు ఆయన్ని వీరుడిగా నిలబెట్టాయి. చారిత్రక అంశాలను ఆధారంగా తీసుకొని, కొంత కల్పిత కథనంతో ఈ నవల రాశారు వెంకటేశన్. తమిళ సంస్కృతి, యుద్ధాలు, ఆనాటి సామాజిక వాతావరణం ఇందులో కనిపిస్తుంది.
1408 పేజీలున్న ఈ పుస్తకం రెండు భాగాలుగా మార్కెట్లోకి విడుదలైంది. మొదటి భాగం పారి బాల్యం, యవ్వనం, ఆనాటి సామాజిక పరిస్థితులను వివరిస్తుంది. రెండో భాగం అతని గుణగణాలు, పోరాటాలు, యుద్ధాల గురించి చెప్తుంది. వేల్ పరితోపాటు ఈ నవలలో కవి కపిలర్, మైలా అనే మహిళ, దిసైవెలర్, తెక్కన్ అనే యోధులు, కలంబన్ అనే ప్రత్యర్థి తదితర పాత్రలు ఉంటాయి. వారపత్రికలో ఒక సీరియల్ 111 వారాలు విజయవంతంగా సాగడమంటే మాటలు కాదు. ఈ నవల సీరియల్గా వస్తున్న కాలంలోనే పాఠకులు విపరీతంగా ఆదరించారు. తమిళ సంస్కృతి, భాష, కట్టుబాట్లు, ఆహారం, ఆహార్యం తదితర అంశాలను ఇందులో అద్భుతంగా వివరించారని అందరూ వెంకటేశన్ను పొగిడారు. ఇందులోని కొన్ని పాత్రల పేర్లను తమ పిల్లలకు పెట్టుకున్నారు.
ఆనంద వికటన్ ప్రచురణ సంస్థ 2019లో ఈ నవలను పుస్తక రూపంలో తీసుకొచ్చింది. గతేడాది జులైలో ఈ నవల లక్ష కాపీలు అమ్ముడుపోయింది. సుమారు 100 ముద్రణలు పొందింది. ఈ సందర్భంగా చెన్నైలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సూపర్స్టార్ రజినీకాంత్, నటి రోహిణి, దర్శకుడు శంకర్, యాంకర్ గోపీనాథ్ తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ నవలలోని పాత్రల పేర్లు పెట్టుకున్న చిన్నారులు తమ తల్లిదండ్రులతో ఈ వేడుకకు రావడం విశేషం.
ఈ నవలను చిత్రంగా తీయాలని శంకర్ నిర్ణయించుకున్నారు. మూడు భాగాలుగా ఆ సినిమా తీయాని, అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఈ నవలలోని కొన్ని సన్నివేశాలు తెలుగు సినిమా ‘దేవర’లో ఉన్నాయని అప్పట్లో కొన్ని మాటలు వినిపించాయి. అయితే ఆ తర్వాత దాని గురించి ఎటువంటి చర్చా జరగలేదు. ప్రస్తుతం ఈ నవల ఆడియో బుక్ రూపంలో వికటన్ యాప్లో అందుబాటులో ఉంది.
- విశీ(వి.సాయివంశీ) ✍️✍️
5 937
Edit, Sign and Share PDF files on the go. Download the Acrobat Reader app: https://adobeacrobat.app.link/Mhhs4GmNsxb
5 937
Edit, Sign and Share PDF files on the go. Download the Acrobat Reader app: https://adobeacrobat.app.link/Mhhs4GmNsxb
Вже доступно! Дослідження Telegram за 2025 — головні інсайти року 
