fa
Feedback
SHINE INDIA🖊️📝📚

SHINE INDIA🖊️📝📚

رفتن به کانال در Telegram
2 834
مشترکین
-324 ساعت
-17 روز
-630 روز
آرشیو پست ها
ap budget 2023 highlights.pdf

Shine India February 2023.pdf

shine India Telugu Magazine 2023.pdf

Shine India December 2022.pdf

Shine-India-Nov-2022-ymdapp.pdf

📊  𝗔𝗮𝗱𝗮𝗿 - 𝗣𝗔𝗡 𝗟𝗶𝗻𝗸 𝗨𝗽𝗱𝗮𝘁𝗲 : ▪️ఆధార్ - పాన్ కార్డు లింక్ చేయుటకు చివరి తేదీ 31.3.23 ▪️ప్రస్తుతం లింక్ చేయిటకు ₹1,000 లేట్ ఫీజు అవుతుంది. ▪️31 లోపు లింక్ చేయని పాన్ కార్డులు తరువాత పని చెయ్యవు. పాన్ కార్డు తో లింక్ అయ్యే సర్వీస్ లు అన్ని ఆగిపోవును. ▪️ఆధార్ - పాన్ లింక్ స్టేటస్, లింక్ చేయు విధానము, ₹1000 పేమెంట్ ప్రాసెస్ కు సంబందించిన పూర్తి సమాచారం 👇🏿👇🏿 https://bit.ly/40fG7Ip

రైట్_చాయిస్_అర్థమెటిక్_బిట్స్.pdf6.22 MB

sticker.webp0.30 KB

AP Sachivalayam Important Bits Telugu 1.pdf

బడ్జెట్ హైలెట్స్.. - 1 కోటి మంది రైతులను ప్రకృతి సాగు దిశగా ప్రోత్సహించడం - గోబర్‌ధాన్ స్కీమ్ కింద 500 నూతన వ్యర్థాల (Waste) నుంచి వెల్త్ ప్లాంట్స్ (Wealth plants) ఏర్పాటు. - రూ.19,700 కోట్లతో నేషనల్ హైడ్రోజన్ మిషన్ ఏర్పాటు. - బడ్జెట్‌లో రహిత వృద్ధిపై (Green Growth) దృష్టి. - 5జీ వినియోగానికి అవసరమైన యాప్స్ రూపొందించేందుకు 100 ల్యాబ్స్ ఏర్పాటు.. - ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఫార్మా రంగ అభివృద్ధికి ప్రత్యేక పథకం. - నేషనల్ హైడ్రోజన్ గ్రీన్ మిషన్‌కు రూ.19,700 కోట్లు కేటాయింపు. - విద్యుత్ రంగానికి రూ.35వేల కోట్లు కేటాయింపు. - దేశవ్యాప్తంగా కొత్తగా 50 ఎయిర్‌పోర్టులు, హెలిప్యాడ్‌ల నిర్మాణం. - 5జీ సేవల అభివృద్ధికి 100 ప్రత్యేక ల్యాబ్‌లు. - కొవిడ్ సమయంలో నష్టపోయిన MSMEలకు రిఫండ్ పథకం. - నేషనల్ డేటా గవర్నెన్స్ ద్వారా సులభతర కేవైసీ. - ఈ-కోర్టుల ప్రాజెక్ట్‌కు రూ.7వేల కోట్లు కేటాయింపు. - వ్యాపార సంస్థలకు ఇకపై పాన్‌ కార్డు ద్వారానే గుర్తింపు. - వ్యక్తిగత గుర్తింపు కోసం పాన్, ఆధార్, డీజీ లింక్. - చిరువ్యాపారులకు కూడా పాన్ కార్డు తప్పనిసరి. -విద్యుత్ రంగానికి రూ.35వేల కోట్లు కేటాయింపు. -దేశవ్యాప్తంగా కొత్తగా 50 ఎయిర్‌పోర్టులు, హెలిప్యాడ్‌ల నిర్మాణం. - 5జీ సేవల అభివృద్ధికి 100 ప్రత్యేక ల్యాబ్‌లు. - కొవిడ్ సమయంలో నష్టపోయిన MSMEలకు రిఫండ్ పథకం. - నేషనల్ డేటా గవర్నెన్స్ ద్వారా సులభతర కేవైసీ. - ఈ-కోర్టుల ప్రాజెక్ట్‌కు రూ.7వేల కోట్లు కేటాయింపు. - వ్యాపార సంస్థలకు ఇకపై పాన్‌ కార్డు ద్వారానే గుర్తింపు. - వ్యక్తిగత గుర్తింపు కోసం పాన్, ఆధార్, డీజీ లింక్. - చిరువ్యాపారులకు కూడా పాన్ కార్డు తప్పనిసరి. - గిరిజన మిషన్‌ కోసం రూ.10వేల కోట్లు: నిర్మల. - ఏడాదికి అర్బన్‌ ఇన్‌ ఫ్రా ఫండ్ కోసం రూ.10వేల కోట్లు. - రూ.75వేల కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన. - ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు గుర్తింపు కార్డు పాన్ నెంబర్. - మేన్ ఇన్ ఇండియా, మేక్ ఏ వర్క్ మిషన్ ప్రారంభం. - ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు. - ఎస్టీ వర్గాలకు రూ.15 వేల కోట్లు కేటాయింపు. -రైల్వేలకు రూ.2.40 లక్షల కోట్లు కేటాయింపు. - రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల పథకం మరో ఏడాది పొడిగింపు. - వడ్డీలేని రుణాల పథకం కోసం రూ.13.7 లక్షల కోట్లు కేటాయింపు. - బడ్జెట్‌లో మూలధన వ్యయానికి రూ.10లక్షల కోట్లు కేటాయింపు. - పీఎం మత్స్యసంపద యోజనకు అదనంగా రూ.6వేల కోట్లు. - ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మరింత ప్రోత్సాహం. - గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం రూ.15వేల కోట్లు. - ప్రాంతీయ భాషల్లో NBT ద్వారా మరిన్ని పుస్తకాలు. - ఏకలవ్య పాఠశాలల్లో 38,800 టీచర్ల నియామకం. - PMAY కోసం రూ.79వేల కోట్లు కేటాయింపు. - దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలతో పాటు 157 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు. - మహిళా సాధికారత దిశగా భారత్ కృషి. - హరిత ఇంధనం కోసం ప్రత్యేక చర్యలు -వ్యవసాయ రంగానికి రుణ, మార్కెటింగ్ సదుపాయం. - గ్రీన్ ఎనర్జీకి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత. - దేశవ్యాప్తంగా 11.7కోట్ల టాయిలెట్స్‌ నిర్మాణం. - 2047 లక్ష్యంగా పథకాలు రూపకల్పన.

🔵🔵Shine India Academy-Quiz🔵🔵                    🔴🔴ఆంధ్రప్రదేశ్ 🔴🔴 ➡️1953 oct 1 ఆంధ్రరాష్ట్రం 11 జిల్లాలతో ఏర్పాడింది. ➡️1956 nov1  ఆంధ్రప్రదేశ్ 20 జిల్లాలతో ఏర్పాటు. ➡️2014 june 2 తేదీన 13 జిల్లాలతో నవ్యాంధ్రప్రదేశ్. ➡️2022 april 4 తేదీన 26జిల్లాలు. ➡️రాష్ట్ర భాష:: తెలుగు. ➡️రాష్ట్ర చిహ్నం:: పూర్ణకుంభం. ➡️రాష్ట్ర గీతం:: మా తెలుగు తల్లికి మల్లెపూదండ. ➡️రాష్ట్ర నృత్యం కూచిపూడి. Note: 💐కూచిపూడి ఒకరు మాత్రమే అభినయిస్తారు. 💐కూచిపూడిని తీర్థనారాయణ, సిద్దేంద్ర యోగి అభివృద్ది పరిచారు. ➡️రాష్ట్ర పక్షి ➨రామచిలుక. Note:పై దవడ కదపగల జీవి రామచిలుక. ➡️రాష్ట్ర జంతువు ➨ కృష్ణజింక. ➡️రాష్ట్ర జలచరం➨ డాల్ఫిన్. ➡️రాష్ట్ర వృక్షం➨ వేప. ➡️రాష్ట్ర పుష్పం➨ మల్లె. ➡️రాష్ట్ర ఫలం➨ మామిడి. ➡️రాష్ట్ర క్రీడ➨ కబడ్డీ. 🔥ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలు➨ 175. ➡️శాసనమండలి స్థానాలు➨ 58. ➡️లోక్ సభ స్థానాలు➨ 25. ➡️రాజ్యసభ స్థానాలు➨ 11. ➡️SC నియోజకవర్గాలు➨ 4. ➡️ST నియోజకవర్గాలు➨ 1. 🔥విస్తీర్ణం 1,62,970చ.కి.మి. ➡️దేశంలో విస్తీర్ణం పరంగా  7వస్థానం. 🔥దేశంలో జనాభా పరంగా 10వ స్థానం. ➡️ఆంధ్రప్రదేశ్ లో 2011 లెక్కలు ప్రకారం. స్త్రీ పురుషుల నిష్పత్తి 997:1000. ➡️2011 ప్రకారం జనసాంద్రత 304చ.కిమీ. ➡️అక్షరాస్యత 67.35%. ➡️అటవీ విస్తీర్ణం 23.35%. ➡️దేశంలో అటవీ విస్తీర్ణం పరంగా 9వ స్థానం. 🔥తీరరేఖ పరంగా 2వస్థానం. 🔥సరిహద్దు రాష్ట్రాలు తెలంగాణ, ఛత్తీస్ఘడ్,ఒడిశా, తమిళనాడు, కర్ణాటక. ➡️ఆంధ్రప్రదేశ్ అత్యధిక సరిహద్దు పంచుకున్న రాష్ట్రం➨ తెలంగాణ. ➡️ఆంధ్రప్రదేశ్ అతి తక్కువ సరిహద్దు పంచుకున్న రాష్ట్రం➨ ఛత్తీస్ ఘడ్. 🔷🔷26 జిల్లాలు🔷🔷 *🔥ఉత్తరాంధ్ర::* 1.శ్రీకాకుళం. 2.విజయనగరం. 3.పార్వతీపురం మన్యం. 4.అల్లూరి సీతారామరాజు. 5.విశాఖపట్నం. 6.అనకాపల్లి. *🔥కోస్తాంధ్ర:* 7.బాపట్ల. 8.డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ. 9.తూర్పు గోదావరి. 10.ఏలూరు. 11.గుంటూరు. 12.కాకినాడ. 13.కృష్ణ. 14.ఎన్టీఆర్. 15.పల్నాడు. 16.ప్రకాశం. 17.పొట్టి శ్రీరాములు నెల్లూరు. 18.పశ్చిమగోదావరి. *🔥రాయలసీమ:* 19.అనంతపురం. 20.అన్నమయ్య. 21.చిత్తూరు. 22.వై.ఎస్.ఆర్. 23.కర్నూలు. 24.నంద్యాల. 25.శ్రీ సత్యసాయి. 26.తిరుపతి. 👉గిరిజన జిల్లాలు 2 మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు 👉వ్యక్తుల పేరుమీదగా జిల్లాలు 8 🔥అత్యధిక మండలాలు గల జిల్లాలు 1. ప్రకాశం 38 2. నెల్లూరు 38 3. YSR 36 🔥తక్కువ మండలాలు గల జిల్లాలు 1. విశాఖపట్నం 11 2. పార్వతీపురం మన్యం 15 🔥అత్యధిక జిల్లాలతో సరిహద్దు కలిగి ఉన్నది YSR కడప 6 జిల్లాలతో. 🔥జనాభా పరంగా పెద్ద జిల్లా➨ నెల్లూరు. 🔥జనాభా పరంగా చిన్న జిల్లా➨ పార్వతీపురంమన్యం. 🔥తీరరేఖ పొడవు➨ 974. ➡️దేశంలో తీరరేఖ పరంగా 2వస్థానం. ➡️అత్యధిక తీరరేఖ➨ శ్రీకాకుళం. ➡️అతి తక్కువ తీరరేఖ➨ పశ్చిమగోదావరి. ➡️సముద్ర తీరరేఖ గల ఏకైక రాయలసీమ జిల్లా➨ తిరుపతి. ➡️ఆంధ్రప్రదేశ్ లో ఉప్పు నీటి సరస్సు➨ పులికాట్. ➡️ఆంధ్రప్రదేశ్ లో మంచి నీటి సరస్సు➨ కొల్లేరు. ➡️ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక ఉష్ణోగ్రత➨ రెంటిచింతల. ➡️ఆంధ్రప్రదేశ్ లో అత్యల్ప ఉష్ణోగ్రత➨ లంబసింగి. ➡️మాంగనీష్  శ్రీకాకుళం. ➡️ఇనుము కర్నూలు. ➡️అబ్రకం నెల్లూరు. ➡️వజ్రాలు అనంతపురం. ➡️ఆస్ బెస్టాస్ కడప. ➡️కేంద్ర పొగాకు పరిశోధన కేంద్రం➨ రాజమహేంద్రవరం. ➡️కేంద్ర పొగాకు పరిశోధన బోర్డ్➨ గుంటూరు. ➡️విద్యాల నగరం➨ విజయనగరం.

'పద్మ' అవార్డులను ప్రకటించిన కేంద్రం.. మొత్తం 106 మందికి ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ప్రకటించిన అవార్డుల్లో మొత్తం 106 మందికి పద్మ అవార్డులు దక్కాయి. ఇందులో 91 మందికి పద్మశ్రీ, 9 మందికి పద్మభూషణ్‌, ఆరుగురికి పద్మవిభూషణ్‌ అవార్డులు వరించాయి. యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కు, ఓఆర్ఎస్ సృష్టికర్త డాక్టర్ దిలీప్ మహాలనబీస్ కు, బాలక్రిష్ణ దోషికి మరణాంతరం , జాకీర్ హుస్సేన్ (ఆర్ట్), ఎస్ఎం క్రిష్ణ (ప్రజా వ్యవహారాలు), శ్రీనివాస్ వర్ధన్ (యూఎస్ఏ)కు సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో పద్మవిభూషణ్ పురస్కారం దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి పద్మశ్రీ ►మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి - ఆర్ట్ ►గణేష్ నాగప్ప - సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ►సివి రాజు- ఆర్ట్స్ ►అబ్బా రెడ్డి నాగేశ్వరరావు - సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ►కోట సచ్చిదానంద శాస్త్రి- ఆర్ట్స్ ►సంకురాత్రి చంద్రశేఖర్ - సోషల్ వర్క్ ►ప్రకాష్ చంద్ర సూదు - లిటరేచర్ తెలంగాణ నుంచి పద్మశ్రీ ►పసుపులేటి హనుమంతరావు- మెడిసిన్ ► మోదుగు విజయ్ గుప్తా - సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ►రామకృష్ణారెడ్డి - లిటరేచర్‌ ►చిన్న జీయర్ స్వామికి పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ►ఆధ్యాత్మిక రంగంలో పద్మ అవార్డు ►తెలంగాణ నుంచి ఆధ్యాత్మిక రంగంలో కమలేష్ డి పాటిల్‌కు పద్మభూషణ్ అవార్డు...

*AP Police SI అప్లికేషన్ చేసిన వారికి ఎడిటింగ్ ఆప్షన్ ఇవ్వటం జరిగింది.* Link 👇🏿 https://slprbsi.ap.gov.in/Application/Userpayments ☛ ఈ ఆప్షన్ తేదీ 22.1.2023 ఉదయం 10గ. నుంచి 26.1.2023 సాయంత్రం 5గ. వరకు పనిచేస్తుంది. ☛ ఎడిట్ చేసుకోటానికి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్, SSC హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ల వివరాలు ఉండాలి.

P-1_Set-D.pdf

P-1_Set-C.pdf

P-1_Set-B.pdf

P-1_Set-A.pdf

AP Police Constable Official Question Papers 👇👇

B Set Paper PDF.pdf

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు:- ➡️మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను 15 ఫిబ్రవరి 2019న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ➡️ఈ రైళ్లు డీజిల్‌ను ఆదా చేయగల స్వీయ చోదక ఇంజిన్‌ను కలిగి ఉంటాయి & విద్యుత్ వినియోగాన్ని 30% వరకు తగ్గించగలవు. ➡️మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) తయారు చేసింది. ➡️ఇది దాదాపు రూ. 100 కోట్లతో ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కింద తయారు చేయబడింది. ➡️2022-2023 కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం రాబోయే మూడేళ్లలో 400 కొత్త వందే భారత్ రైళ్ల అభివృద్ధి & తయారీని ప్రతిపాదించింది. ➡️దక్షిణంలో, భారతదేశం యొక్క 5వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మొదటి సెమీ-హై-స్పీడ్ రైలు. ➡️ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు :- ➡️1వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ న్యూఢిల్లీ నుండి వారణాసి మధ్య నడుస్తుంది. ➡️2వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ న్యూ ఢిల్లీ నుండి వైష్ణోదేవి (జమ్మూ & కాశ్మీర్) మధ్య నడుస్తుంది. ➡️3వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ముంబై నుండి అహ్మదాబాద్ మధ్య నడుస్తుంది. ➡️4వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ నుండి అంబ్-అండౌరా (హిమాచల్ ప్రదేశ్) వరకు నడుస్తుంది. ➡️5వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ చెన్నై నుండి మైసూరు మధ్య నడుస్తుంది. ➡️6వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ బిలాస్‌పూర్ (ఛత్తీస్‌గఢ్) నుండి నాగ్‌పూర్ (మహారాష్ట్ర) వరకు నడుస్తుంది. ➡️7వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ హౌరా నుండి న్యూ జల్‌పైగురి (పశ్చిమ బెంగాల్) మధ్య నడుస్తుంది ➡️8వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య నడుస్తుంది