2 834
订阅者
-324 小时
-17 天
-630 天
帖子存档
2 834
📊 𝗔𝗮𝗱𝗮𝗿 - 𝗣𝗔𝗡 𝗟𝗶𝗻𝗸 𝗨𝗽𝗱𝗮𝘁𝗲 :
▪️ఆధార్ - పాన్ కార్డు లింక్ చేయుటకు చివరి తేదీ 31.3.23
▪️ప్రస్తుతం లింక్ చేయిటకు ₹1,000 లేట్ ఫీజు అవుతుంది.
▪️31 లోపు లింక్ చేయని పాన్ కార్డులు తరువాత పని చెయ్యవు. పాన్ కార్డు తో లింక్ అయ్యే సర్వీస్ లు అన్ని ఆగిపోవును.
▪️ఆధార్ - పాన్ లింక్ స్టేటస్, లింక్ చేయు విధానము, ₹1000 పేమెంట్ ప్రాసెస్ కు సంబందించిన పూర్తి సమాచారం
👇🏿👇🏿
https://bit.ly/40fG7Ip
2 834
బడ్జెట్ హైలెట్స్..
- 1 కోటి మంది రైతులను ప్రకృతి సాగు దిశగా ప్రోత్సహించడం
- గోబర్ధాన్ స్కీమ్ కింద 500 నూతన వ్యర్థాల (Waste) నుంచి వెల్త్ ప్లాంట్స్ (Wealth plants) ఏర్పాటు.
- రూ.19,700 కోట్లతో నేషనల్ హైడ్రోజన్ మిషన్ ఏర్పాటు.
- బడ్జెట్లో రహిత వృద్ధిపై (Green Growth) దృష్టి.
- 5జీ వినియోగానికి అవసరమైన యాప్స్ రూపొందించేందుకు 100 ల్యాబ్స్ ఏర్పాటు..
- ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఫార్మా రంగ అభివృద్ధికి ప్రత్యేక పథకం.
- నేషనల్ హైడ్రోజన్ గ్రీన్ మిషన్కు రూ.19,700 కోట్లు కేటాయింపు.
- విద్యుత్ రంగానికి రూ.35వేల కోట్లు కేటాయింపు.
- దేశవ్యాప్తంగా కొత్తగా 50 ఎయిర్పోర్టులు, హెలిప్యాడ్ల నిర్మాణం.
- 5జీ సేవల అభివృద్ధికి 100 ప్రత్యేక ల్యాబ్లు.
- కొవిడ్ సమయంలో నష్టపోయిన MSMEలకు రిఫండ్ పథకం.
- నేషనల్ డేటా గవర్నెన్స్ ద్వారా సులభతర కేవైసీ.
- ఈ-కోర్టుల ప్రాజెక్ట్కు రూ.7వేల కోట్లు కేటాయింపు.
- వ్యాపార సంస్థలకు ఇకపై పాన్ కార్డు ద్వారానే గుర్తింపు.
- వ్యక్తిగత గుర్తింపు కోసం పాన్, ఆధార్, డీజీ లింక్.
- చిరువ్యాపారులకు కూడా పాన్ కార్డు తప్పనిసరి.
-విద్యుత్ రంగానికి రూ.35వేల కోట్లు కేటాయింపు.
-దేశవ్యాప్తంగా కొత్తగా 50 ఎయిర్పోర్టులు, హెలిప్యాడ్ల నిర్మాణం.
- 5జీ సేవల అభివృద్ధికి 100 ప్రత్యేక ల్యాబ్లు.
- కొవిడ్ సమయంలో నష్టపోయిన MSMEలకు రిఫండ్ పథకం.
- నేషనల్ డేటా గవర్నెన్స్ ద్వారా సులభతర కేవైసీ.
- ఈ-కోర్టుల ప్రాజెక్ట్కు రూ.7వేల కోట్లు కేటాయింపు.
- వ్యాపార సంస్థలకు ఇకపై పాన్ కార్డు ద్వారానే గుర్తింపు.
- వ్యక్తిగత గుర్తింపు కోసం పాన్, ఆధార్, డీజీ లింక్.
- చిరువ్యాపారులకు కూడా పాన్ కార్డు తప్పనిసరి.
- గిరిజన మిషన్ కోసం రూ.10వేల కోట్లు: నిర్మల.
- ఏడాదికి అర్బన్ ఇన్ ఫ్రా ఫండ్ కోసం రూ.10వేల కోట్లు.
- రూ.75వేల కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన.
- ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు గుర్తింపు కార్డు పాన్ నెంబర్.
- మేన్ ఇన్ ఇండియా, మేక్ ఏ వర్క్ మిషన్ ప్రారంభం.
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు.
- ఎస్టీ వర్గాలకు రూ.15 వేల కోట్లు కేటాయింపు.
-రైల్వేలకు రూ.2.40 లక్షల కోట్లు కేటాయింపు.
- రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల పథకం మరో ఏడాది పొడిగింపు.
- వడ్డీలేని రుణాల పథకం కోసం రూ.13.7 లక్షల కోట్లు కేటాయింపు.
- బడ్జెట్లో మూలధన వ్యయానికి రూ.10లక్షల కోట్లు కేటాయింపు.
- పీఎం మత్స్యసంపద యోజనకు అదనంగా రూ.6వేల కోట్లు.
- ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మరింత ప్రోత్సాహం.
- గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం రూ.15వేల కోట్లు.
- ప్రాంతీయ భాషల్లో NBT ద్వారా మరిన్ని పుస్తకాలు.
- ఏకలవ్య పాఠశాలల్లో 38,800 టీచర్ల నియామకం.
- PMAY కోసం రూ.79వేల కోట్లు కేటాయింపు.
- దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలతో పాటు 157 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు.
- మహిళా సాధికారత దిశగా భారత్ కృషి.
- హరిత ఇంధనం కోసం ప్రత్యేక చర్యలు
-వ్యవసాయ రంగానికి రుణ, మార్కెటింగ్ సదుపాయం.
- గ్రీన్ ఎనర్జీకి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత.
- దేశవ్యాప్తంగా 11.7కోట్ల టాయిలెట్స్ నిర్మాణం.
- 2047 లక్ష్యంగా పథకాలు రూపకల్పన.
2 834
🔵🔵Shine India Academy-Quiz🔵🔵
🔴🔴ఆంధ్రప్రదేశ్ 🔴🔴
➡️1953 oct 1 ఆంధ్రరాష్ట్రం 11 జిల్లాలతో ఏర్పాడింది.
➡️1956 nov1 ఆంధ్రప్రదేశ్
20 జిల్లాలతో ఏర్పాటు.
➡️2014 june 2 తేదీన 13 జిల్లాలతో నవ్యాంధ్రప్రదేశ్.
➡️2022 april 4 తేదీన 26జిల్లాలు.
➡️రాష్ట్ర భాష:: తెలుగు.
➡️రాష్ట్ర చిహ్నం:: పూర్ణకుంభం.
➡️రాష్ట్ర గీతం:: మా తెలుగు తల్లికి మల్లెపూదండ.
➡️రాష్ట్ర నృత్యం కూచిపూడి.
Note:
💐కూచిపూడి ఒకరు మాత్రమే అభినయిస్తారు.
💐కూచిపూడిని తీర్థనారాయణ, సిద్దేంద్ర యోగి అభివృద్ది పరిచారు.
➡️రాష్ట్ర పక్షి ➨రామచిలుక.
Note:పై దవడ కదపగల జీవి రామచిలుక.
➡️రాష్ట్ర జంతువు ➨ కృష్ణజింక.
➡️రాష్ట్ర జలచరం➨ డాల్ఫిన్.
➡️రాష్ట్ర వృక్షం➨ వేప.
➡️రాష్ట్ర పుష్పం➨ మల్లె.
➡️రాష్ట్ర ఫలం➨ మామిడి.
➡️రాష్ట్ర క్రీడ➨ కబడ్డీ.
🔥ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలు➨ 175.
➡️శాసనమండలి స్థానాలు➨ 58.
➡️లోక్ సభ స్థానాలు➨ 25.
➡️రాజ్యసభ స్థానాలు➨ 11.
➡️SC నియోజకవర్గాలు➨ 4.
➡️ST నియోజకవర్గాలు➨ 1.
🔥విస్తీర్ణం 1,62,970చ.కి.మి.
➡️దేశంలో విస్తీర్ణం పరంగా 7వస్థానం.
🔥దేశంలో జనాభా పరంగా 10వ స్థానం.
➡️ఆంధ్రప్రదేశ్ లో 2011 లెక్కలు ప్రకారం.
స్త్రీ పురుషుల నిష్పత్తి 997:1000.
➡️2011 ప్రకారం జనసాంద్రత 304చ.కిమీ.
➡️అక్షరాస్యత 67.35%.
➡️అటవీ విస్తీర్ణం 23.35%.
➡️దేశంలో అటవీ విస్తీర్ణం పరంగా 9వ స్థానం.
🔥తీరరేఖ పరంగా 2వస్థానం.
🔥సరిహద్దు రాష్ట్రాలు
తెలంగాణ, ఛత్తీస్ఘడ్,ఒడిశా, తమిళనాడు, కర్ణాటక.
➡️ఆంధ్రప్రదేశ్ అత్యధిక సరిహద్దు పంచుకున్న రాష్ట్రం➨ తెలంగాణ.
➡️ఆంధ్రప్రదేశ్ అతి తక్కువ సరిహద్దు పంచుకున్న రాష్ట్రం➨ ఛత్తీస్ ఘడ్.
🔷🔷26 జిల్లాలు🔷🔷
*🔥ఉత్తరాంధ్ర::*
1.శ్రీకాకుళం.
2.విజయనగరం.
3.పార్వతీపురం మన్యం.
4.అల్లూరి సీతారామరాజు.
5.విశాఖపట్నం.
6.అనకాపల్లి.
*🔥కోస్తాంధ్ర:*
7.బాపట్ల.
8.డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ.
9.తూర్పు గోదావరి.
10.ఏలూరు.
11.గుంటూరు.
12.కాకినాడ.
13.కృష్ణ.
14.ఎన్టీఆర్.
15.పల్నాడు.
16.ప్రకాశం.
17.పొట్టి శ్రీరాములు నెల్లూరు.
18.పశ్చిమగోదావరి.
*🔥రాయలసీమ:*
19.అనంతపురం.
20.అన్నమయ్య.
21.చిత్తూరు.
22.వై.ఎస్.ఆర్.
23.కర్నూలు.
24.నంద్యాల.
25.శ్రీ సత్యసాయి.
26.తిరుపతి.
👉గిరిజన జిల్లాలు 2
మన్యం జిల్లా
అల్లూరి సీతారామరాజు
👉వ్యక్తుల పేరుమీదగా జిల్లాలు 8
🔥అత్యధిక మండలాలు గల జిల్లాలు
1. ప్రకాశం 38
2. నెల్లూరు 38
3. YSR 36
🔥తక్కువ మండలాలు గల జిల్లాలు
1. విశాఖపట్నం 11
2. పార్వతీపురం మన్యం 15
🔥అత్యధిక జిల్లాలతో సరిహద్దు కలిగి ఉన్నది
YSR కడప 6 జిల్లాలతో.
🔥జనాభా పరంగా పెద్ద జిల్లా➨ నెల్లూరు.
🔥జనాభా పరంగా చిన్న జిల్లా➨ పార్వతీపురంమన్యం.
🔥తీరరేఖ పొడవు➨ 974.
➡️దేశంలో తీరరేఖ పరంగా 2వస్థానం.
➡️అత్యధిక తీరరేఖ➨ శ్రీకాకుళం.
➡️అతి తక్కువ తీరరేఖ➨ పశ్చిమగోదావరి.
➡️సముద్ర తీరరేఖ గల ఏకైక రాయలసీమ జిల్లా➨ తిరుపతి.
➡️ఆంధ్రప్రదేశ్ లో ఉప్పు నీటి సరస్సు➨ పులికాట్.
➡️ఆంధ్రప్రదేశ్ లో మంచి నీటి సరస్సు➨ కొల్లేరు.
➡️ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక ఉష్ణోగ్రత➨ రెంటిచింతల.
➡️ఆంధ్రప్రదేశ్ లో అత్యల్ప ఉష్ణోగ్రత➨ లంబసింగి.
➡️మాంగనీష్ శ్రీకాకుళం.
➡️ఇనుము కర్నూలు.
➡️అబ్రకం నెల్లూరు.
➡️వజ్రాలు అనంతపురం.
➡️ఆస్ బెస్టాస్ కడప.
➡️కేంద్ర పొగాకు పరిశోధన కేంద్రం➨ రాజమహేంద్రవరం.
➡️కేంద్ర పొగాకు పరిశోధన బోర్డ్➨ గుంటూరు.
➡️విద్యాల నగరం➨ విజయనగరం.
2 834
'పద్మ' అవార్డులను ప్రకటించిన కేంద్రం.. మొత్తం 106 మందికి
ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ప్రకటించిన అవార్డుల్లో మొత్తం 106 మందికి పద్మ అవార్డులు దక్కాయి.
ఇందులో 91 మందికి పద్మశ్రీ, 9 మందికి పద్మభూషణ్, ఆరుగురికి పద్మవిభూషణ్ అవార్డులు వరించాయి.
యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కు, ఓఆర్ఎస్ సృష్టికర్త డాక్టర్ దిలీప్ మహాలనబీస్ కు, బాలక్రిష్ణ దోషికి మరణాంతరం , జాకీర్ హుస్సేన్ (ఆర్ట్), ఎస్ఎం క్రిష్ణ (ప్రజా వ్యవహారాలు), శ్రీనివాస్ వర్ధన్ (యూఎస్ఏ)కు సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో పద్మవిభూషణ్ పురస్కారం దక్కించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మశ్రీ
►మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి - ఆర్ట్
►గణేష్ నాగప్ప - సైన్స్ అండ్ ఇంజనీరింగ్
►సివి రాజు- ఆర్ట్స్
►అబ్బా రెడ్డి నాగేశ్వరరావు - సైన్స్ అండ్ ఇంజనీరింగ్
►కోట సచ్చిదానంద శాస్త్రి- ఆర్ట్స్
►సంకురాత్రి చంద్రశేఖర్ - సోషల్ వర్క్
►ప్రకాష్ చంద్ర సూదు - లిటరేచర్
తెలంగాణ నుంచి పద్మశ్రీ
►పసుపులేటి హనుమంతరావు- మెడిసిన్
► మోదుగు విజయ్ గుప్తా - సైన్స్ అండ్ ఇంజనీరింగ్
►రామకృష్ణారెడ్డి - లిటరేచర్
►చిన్న జీయర్ స్వామికి పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
►ఆధ్యాత్మిక రంగంలో పద్మ అవార్డు
►తెలంగాణ నుంచి ఆధ్యాత్మిక రంగంలో కమలేష్ డి పాటిల్కు పద్మభూషణ్ అవార్డు...
2 834
*AP Police SI అప్లికేషన్ చేసిన వారికి ఎడిటింగ్ ఆప్షన్ ఇవ్వటం జరిగింది.*
Link 👇🏿
https://slprbsi.ap.gov.in/Application/Userpayments
☛ ఈ ఆప్షన్ తేదీ 22.1.2023 ఉదయం 10గ. నుంచి 26.1.2023 సాయంత్రం 5గ. వరకు పనిచేస్తుంది.
☛ ఎడిట్ చేసుకోటానికి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్, SSC హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ల వివరాలు ఉండాలి.
2 834
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు:-
➡️మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ను 15 ఫిబ్రవరి 2019న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
➡️ఈ రైళ్లు డీజిల్ను ఆదా చేయగల స్వీయ చోదక ఇంజిన్ను కలిగి ఉంటాయి & విద్యుత్ వినియోగాన్ని 30% వరకు తగ్గించగలవు.
➡️మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) తయారు చేసింది.
➡️ఇది దాదాపు రూ. 100 కోట్లతో ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కింద తయారు చేయబడింది.
➡️2022-2023 కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం రాబోయే మూడేళ్లలో 400 కొత్త వందే భారత్ రైళ్ల అభివృద్ధి & తయారీని ప్రతిపాదించింది.
➡️దక్షిణంలో, భారతదేశం యొక్క 5వ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు మొదటి సెమీ-హై-స్పీడ్ రైలు.
➡️ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు :-
➡️1వ వందే భారత్ ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ నుండి వారణాసి మధ్య నడుస్తుంది.
➡️2వ వందే భారత్ ఎక్స్ప్రెస్ న్యూ ఢిల్లీ నుండి వైష్ణోదేవి (జమ్మూ & కాశ్మీర్) మధ్య నడుస్తుంది.
➡️3వ వందే భారత్ ఎక్స్ప్రెస్ ముంబై నుండి అహ్మదాబాద్ మధ్య నడుస్తుంది.
➡️4వ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ నుండి అంబ్-అండౌరా (హిమాచల్ ప్రదేశ్) వరకు నడుస్తుంది.
➡️5వ వందే భారత్ ఎక్స్ప్రెస్ చెన్నై నుండి మైసూరు మధ్య నడుస్తుంది.
➡️6వ వందే భారత్ ఎక్స్ప్రెస్ బిలాస్పూర్ (ఛత్తీస్గఢ్) నుండి నాగ్పూర్ (మహారాష్ట్ర) వరకు నడుస్తుంది.
➡️7వ వందే భారత్ ఎక్స్ప్రెస్ హౌరా నుండి న్యూ జల్పైగురి (పశ్చిమ బెంగాల్) మధ్య నడుస్తుంది
➡️8వ వందే భారత్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య నడుస్తుంది
现已上线!2025 年 Telegram 研究 — 年度关键洞察 
