cookie

ما از کوکی‌ها برای بهبود تجربه مرور شما استفاده می‌کنیم. با کلیک کردن بر روی «پذیرش همه»، شما با استفاده از کوکی‌ها موافقت می‌کنید.

avatar

Telugu Desam Party

Official account for TDP Broadcasts

نمایش بیشتر
پست‌های تبلیغاتی
19 074
مشترکین
+124 ساعت
+627 روز
+90330 روز

در حال بارگیری داده...

معدل نمو المشتركين

در حال بارگیری داده...

00:27
Video unavailableShow in Telegram
రాష్ట్రంలో మొదలైన పెన్షన్ల పండగ.. గత చేతకాని పాలన లాగా ఇచ్చిన మాట తప్పి, విడతల వారీగా పెంచటం కాకుండా, ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ఇవ్వటమే కాక, ఇచ్చిన హామీ ప్రకారం గత మూడు నెలల నుంచి పెంచిన పెన్షన్ తో కలిపి రూ.7 వేలు పంపిణీ. #NTRBharosaPension #AndhraPradesh
نمایش همه...
2.90 MB
Photo unavailableShow in Telegram
వైసిపి ప్రభుత్వం విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు ఇవ్వాల్సిన రూ.3480 కోట్లు బకాయి పెట్టింది. దీంతో యాజమాన్యాలు విద్యార్థుల సర్టిఫికెట్లు తమ వద్ద ఉంచుకున్నాయి.‌ విషయం తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ తక్షణమే విద్యార్థులకు వారి సర్టిఫికెట్లు ఇవ్వాలని యాజమాన్యాలకు ఆదేశాలు ఇచ్చారు. #NaraLokesh #AndhraPradesh
نمایش همه...
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వినతులు వెల్లువెత్తాయి. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయానికి వచ్చిన సీఎం గారిని కలిసి వినతులు సమర్పించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సామాన్య ప్రజలు, కార్యకర్తలు ముఖ్యమంత్రిని కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. అందరి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. భారీగా తరలివస్తున్న ప్రజలను తాను కలిసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. #TDP #NaraChandrababuNaidu #AndhraPradesh
نمایش همه...
Photo unavailableShow in Telegram
ఇదే జగన్ రెడ్డి గొప్పగా చెప్పిన నాడు-నేడు.. తన కుటుంబం తినటానికి, ప్యాలెస్ లో విదేశాల నుంచి ఫర్నిచర్ తెప్పించిన జగన్ రెడ్డి, పిల్లలకు కనీస సౌకర్యాలు ఇవ్వలేక, ఇన్నాళ్ళు బురదలో భోజనం పెట్టించాడు. ఇప్పుడు డొల్లతనం బయట పడటంతో, పక్క రాష్ట్రంలో ఉంటూ, 15 రోజుల క్రితం వచ్చిన ప్రభుత్వాన్ని నిందిస్తున్నాడు. జగన్ రెడ్డి చేసిన ప్రతి దారుణం కరెక్ట్ చేసే బాధ్యత మాది. ఎవరో చేసిన పనులకు రంగులు వేయటం కాదు, అసలైన అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం, పిల్లల బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తాం. #AndhraPradesh
نمایش همه...
Fake Alert : జగన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చినా ఫేక్ బుద్ధి మాత్రం మారలేదు. బెంగళూరులో ఉన్నాడో, హిమాలయాలకి పోయాడో కానీ, అక్కడ నుంచి ఫేక్ చేయిస్తూ, విషం చిమ్ముతున్నాడు. ఒక ప్రైవేటు హాస్పిటల్‌కి జరిగిన డీల్‌ని, అది ఒక ప్రభుత్వ హాస్పిటల్ అన్నట్టు చూపిస్తూ, ప్రభుత్వం హాస్పిటల్‌ని అమ్మేసింది అంటూ విష ప్రచారం చేస్తున్నాడు. ఈ సిగ్గులేనోడు మారడు. ప్రజలే అప్రమత్తంగా ఉండి ఇలాంటి వారికి బుద్ది చెప్పాలి. #YCPFakeBrathuku #EndOfYCP #AndhraPradesh
نمایش همه...
Photo unavailableShow in Telegram
వైసిపి ప్రభుత్వం విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు ఇవ్వాల్సిన రూ.3480 కోట్లు బకాయి పెట్టింది. దీంతో యాజమాన్యాలు విద్యార్థుల సర్టిఫికెట్లు తమ వద్ద ఉంచుకున్నాయి.‌ విషయం తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ తక్షణమే విద్యార్థులకు వారి సర్టిఫికెట్లు ఇవ్వాలని యాజమాన్యాలకు ఆదేశాలు ఇచ్చారు. #NaraLokesh #AndhraPradesh
نمایش همه...
01:54
Video unavailableShow in Telegram
విద్యా వ్యవస్థలో గొప్ప మార్పులు తీసుకొచ్చామని వైసిపి ప్రచారం చేసుకుంది. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే స్కూల్లో విలీనంతో పిల్లలు చాలామంది చదువుకు దూరమయ్యారు. - టిజి భరత్, మంత్రి #TDP #AndhraPradesh
نمایش همه...
41.38 MB
یک طرح متفاوت انتخاب کنید

طرح فعلی شما تنها برای 5 کانال تجزیه و تحلیل را مجاز می کند. برای بیشتر، لطفا یک طرح دیگر انتخاب کنید.