19 026
Подписчики
+224 часа
+777 дней
+90830 дней
- Подписчики
- Просмотры постов
- ER - коэффициент вовлеченности
Загрузка данных...
Прирост подписчиков
Загрузка данных...
Фото недоступноПоказать в Telegram
పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో ప్రధాని మోదీతో టీడీపీ ఎంపీల భేటీ. రాష్ట్ర అభివృద్ధి, ప్రయోజనాలను కాపాడేందుకు సహకరించాలని ప్రధానిని కోరిన టీడీపీ ఎంపీలు.
#TDP
#AndhraPradesh
పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారిని గుర్తించి పదవులిచ్చే బాధ్యత తనదే అని సీఎం చంద్రబాబు నాయుడు గారు భరోసా ఇచ్చారు. కుప్పం నియోజకవర్గ టిడిపి కార్యకర్తలు, నేతల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఐదేళ్ల వైసిపి పాలనలో టిడిపి కార్యకర్తలను ఎంతగా హింసించినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా పార్టీ కోసం సైనికుల్లా పని చేశారని ప్రశంసించారు.
#CBNInKuppam
#NaraChandrababuNaidu
#AndhraPradesh
01:24
Видео недоступноПоказать в Telegram
రుషికొండ ప్యాలెస్ని ఒక నిషేధ ప్రదేశం చేసి ఎందుకు అంత రహస్యంగా నిర్మించారు? దాచాల్సిన పని ఏముంది? ఎవరి కోసం ఆ ప్యాలెస్ నిర్మాణం చేసారు? 26 జిల్లాల్లో 26 ప్యాలెస్లు కట్టారంటే, ప్రజాధనం అంటే, మీకు ఎంత లెక్కలేని తనం?
#LandGrabberJagan
#EndOfYCP
#AndhraPradesh
32.66 MB
00:18
Видео недоступноПоказать в Telegram
YS Jagan Mohan Reddy లేఖ రాసింది మీ ఆలోచనతో అయితే, మీ వైఖరి మార్చుకోండి. మీ సలహాదారులు అయితే, వాళ్ళని మార్చండి.
ఎప్పుడూ మీ సంపాదన లెక్కించే ఎకౌంటు బుక్స్ మాత్రమే కాకుండా, అప్పుడప్పుడూ రూల్ బుక్స్ కూడా చూడండి.
#EndOfYCP
#AndhraPradesh
7.09 MB
01:13
Видео недоступноПоказать в Telegram
జగన్ అధికారం జనం తీసేసినా.. లేని కొసరు అధికారం కోసం ఆరాటపడుతున్నారు. నాడు 10 శాతం సభ్యులుంటేనే ప్రతిపక్ష హోదా అని సభలోనే చెప్పిన జగన్ నేడు ఎలా మరిచిపోయారు? జగన్ తన స్వీయ రక్షణ కోసం ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. ప్రజల కోసమైతే, అసెంబ్లీకి రావొచ్చు, దర్జాగా ప్రజావాణిని వినిపించొచ్చు.
-పయ్యావుల కేశవ్, మంత్రి
#EndOfYCP
#AndhraPradesh
28.37 MB
01:32
Видео недоступноПоказать в Telegram
కుప్పం అతిథి గృహంలో చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గ అధికారులతో బుధవారం సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. రానున్న రోజుల్లో అమలు చేయబోయే ప్రణాళికపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కుప్పం సమగ్ర అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు.
#CBNInKuppam
#NaraChandrababuNaidu
#AndhraPradesh
18.30 MB
02:17
Видео недоступноПоказать в Telegram
ఎస్సీ,ఎస్టీలు, విద్యార్థులు, పేదలను మోసగించి వారి పథకాలకు సంబంధించి రూ.3500 కోట్లకు పైగా బకాయిలు పెట్టింది గత వైసీపీ ప్రభుత్వం. వీటన్నింటిపైనా సమీక్ష నిర్వహించి, ఆయావర్గాలకు న్యాయం చేస్తాం.
- డోలా బాలవీరాంజనేయ స్వామి, మంత్రి
#AndhraPradesh
49.61 MB
Выберите другой тариф
Ваш текущий тарифный план позволяет посмотреть аналитику только 5 каналов. Чтобы получить больше, выберите другой план.