hindu_Samajam🗺️
Open in Telegram
మన భారత దేశం మొత్తాన్ని కాపాడవలసింది. త్రివిధ దళాలు మాత్రమే.! ⚡️ 🗺️ ✍️
Show more445
Subscribers
+124 hours
+117 days
+5630 days
Posts Archive
జై సనాతన ధర్మ
ఎప్పుడు లేని ఐక్యమత్యం ఈ సారి స్వాముల్లో కనిపించింది ..
ఎప్పుడు లేని తెగింపు ఈ సారి కనిపించింది
ఎప్పుడు బయటకి రాని స్వాములు ఈసారి బయటకి వచ్చి పోరాటం చేశారు ..ఇది వందకి రెండు వందల శాతం స్వాములు ఒకటి అవుతున్నారు అనే సంకేతం ..
ఇలా ఒకటి ఎందుకు అవుతున్నారో తెలుసా ప్రతి రోజు స్వాములు గుడిలో కలుసుకోవడం పడి పూజల్లో కలుసుకోవడం ఒకరిని ఒకరు పరిచయం చేసుకుని అందరూ కలిసి భోజనం చేయడం కులం అనేది చూడకుండా మనమంత ఒకే కుటుంబం అనే భావన మనసులోకి వచ్చేసింది ఇదే విధంగా అయ్యప్ప మాల వేసే స్వాములు హనుమాన్ మాల వేసే స్వాములు భవాని దీక్ష తీసుకునే స్వాములు ఏకం అయితే వాళ్లకి తోడుగా ప్రతి హిందువు ఉంటే హిందువు దిక్కు చూడాలంటే భయం మొదలు అవుతుంది అది నిజం కావాలని దేవుళ్ళని మొక్కుతున్న👏👏👏
చాలా బాగా చెప్పారు.👍 మతమార్పిడులకు ముఖ్యమైన అడ్డం అయ్యప్ప మాలధారణ భవాని దీక్ష ఇటువంటివి. ఎందుకంటే ఇవి ఐకమత్యాలు సూచిస్తాయి. మిగిలిన మతాలలో ఐక్యమత్యం కోసం ప్రతి ఆదివారం ఒక చోట కలుస్తారు లేదా ప్రతి శుక్రవారం కలుస్తారు. అందుకే వీరిలో ఐకమత్యం ఉంటుంది .స్వయం సేవకులు కూడా శాఖ కార్యక్రమాల ద్వారా ప్రతిరోజు ఒక చోట కలవడం వల్ల హిందువుల్లో ఐక మత్యం ఉంటుంది. సంఘ కార్యక్రమాలను బలోపేతం చేయడం వలన హిందువులలో మంచి ఐకమత్యం లభిస్తుంది.🤝
ప్రపంచంలోని అతి పురాతన ధర్మం ఐన హిందు ధర్మం ఇందుకు మూడో స్థానంలో ఉంది క్రిస్టియన్ ముస్లిం మతాలు ఎందుకు మొదటి రెండు స్థానాల్లో ఉన్నవి తెలుసా ఎందుకంటే రవి అస్తమించని విదంగా సామ్రాజ్యాన్ని పా9లించిన బ్రిటిష్ వారు యేసు నిజమయిన దేవుడు అని బలవంతంగా రుద్దబట్టి మరియు ముస్లిమ్స్ ఎన్ని పెళ్లిళ్లు ఐన చేసుకోవచ్చు ఎంతమంది పిల్లలను ఐన కనొచ్చు మరియు ప్రతి ముస్లిం అల్లా కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా తియ్యటానికి ఐన సిద్ధంగా ఉండాలి అనటంవల్ల రెండో స్తానంలో ఉంది మరి మనం కూడ నిజమయిన మన ధర్మం తెలియచేసి ప్రచారం మొదలుపెడదామా దానికి నేను సిద్ధం మీరు సిద్ధమా జై హింద్ హాయ్ హిందువుల ఐక్యమత్యం వర్థిల్లాలి ప్రతి హిందువు నా బందువు నా దేశం నా దైవం
💥వై రాఘవేంద్రరావు.
ఏలూరుజిల్లాBJP.
తూర్పుమండలకార్యదర్శి,
సోషల్మీడియాకన్వీనర్.
స్వచ్చంద సామాజిక కార్యకర్త.!
JOin 🔜 🔔 telegram : -
Jai Sanatana Dharma
Unity which was never seen before was seen in Swami this time..
This time there was an unprecedented desperation
The lords who never came out this time came out and fought .. this is a sign that two hundred percent of the lords are becoming one ..
Do you know why it is becoming like this? Every day Lords meet in the temple and worship each other. They introduce each other and eat together. Without seeing caste, the feeling that we are all one family comes to mind. Similarly, Lords who wear Hanuman garlands, Lords who take Bhavani initiation are united. If there is a Hindu, if you look at the Hindu direction, you will start fearing that it will come true
Very well said. 👍 Ayyappa Maladharana Bhavani Deeksha is an important obstacle to conversions. Because these represent unity. Other religions meet at one place every Sunday or every Friday for unity. That is why there is unity among them. Even self-sevaks meet at one place every day through departmental programs, so there is unity among Hindus. Strengthening community programs will bring better unity among Hindus.🤝
Hinduism which is the oldest religion in the world is in the third place. Do you know why the Christian Muslim religions are in the first two places because the British who ruled the empire without sunset forced Jesus to be the true God and how many marriages can Muslims have, how many children can they have and every Muslim lives for Allah. It is in the second stanza because we have to be ready to accept even if we have to give and let us also tell our true dharma and start campaigning. Are you ready for that?
💥Y Raghavendra Rao.
Eluru District BJP.
Eastern Division Secretary,
Social Media Convener.
Volunteer social worker.
JOin 🔜 🔔 telegram :-
https://t.me/hindu_Samajam
https://t.me/hinduSamajam
https://t.me/gaana_sudha
*🦋🍁🍀🍀🍁🦋*
ఏలూరు కార్పొరేషన్ లోని స్థానిక శాంతినగర్, ఫిరంగుల దిబ్బ, విద్యానగర్, ఆదర్శనగర్ మరియు ఏటిగట్టు, పోస్టల్ కాలనీ తదితర ప్రాంతాల్లో గత మూడు రోజుల నుండి వాటర్ సప్లై పైప్లైన్లు నందు ఏర్పడిన అవంతరాల వల్ల నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయినందువల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, సమస్యను తక్షణం పరిష్కరించవలసిందిగా బిజెపి ఏలూరు వెస్ట్ మండలం అధ్యక్షులు నడపన దాన భాస్కరరావు ఏలూరు కార్పొరేషన్ ఇంచార్జి మరియు జాయింట్ కలెక్టర్ గౌరవనీయులు శ్రీ పి.అరుణ్ బాబు గారిని మరియు స్థానిక 23వ డివిజన్ కార్పొరేటర్ కల్వకొలను సాంబా గారిని, 21వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ అన్నపునేని భారతి గారిని, కార్పొరేషన్ సెక్రటరీని కలిసి సమస్యను తక్షణం పరిష్కరించి ప్రజల నీటి అవసరాలు తీర్చవలసిందిగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేకల శ్రీకృష్ణదేవరాయలు తదితరులు పాల్గొన్నారు. ఇట్లు నడపన దాన భాస్కరరావు, అధ్యక్షులు, బిజెపి ఏలూరు వెస్ట్ మండలం.
సర్వం..
శ్రీ దత్తకృప!.
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).
💥వై రాఘవేంద్రరావు.
ఏలూరుజిల్లాBJP.
తూర్పుమండలకార్యదర్శి,
సోషల్మీడియాకన్వీనర్.
స్వచ్చంద సామాజిక కార్యకర్త.!
JOin 🔜 🔔 telegram : -
https://t.me/hindu_Samajam
https://t.me/hinduSamajam
https://t.me/gaana_sudha
*🦋🍁🍀🍀🍁🦋*
మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...
*స్తోత్ర పఠనం..విధి విధానాలు..*
*(ఐదవ రోజు)*
శ్రీ స్వామివారు ఆదేశించిన మీదట, ప్రభావతి గారు ఆదిత్యహృదయం స్తోత్రాన్ని రోజూ తాను పఠించే విధంగా గబ గబా చెప్పేసారు..ఈసారి ఎటువంటి తడబాటూ లేదు..ఒక్క అక్షరమూ తప్పు పోలేదు..మొత్తం ముప్పై ఒక్క శ్లోకాలూ గడ గడా చెప్పేసారు..రెండు మూడు నిమిషాల్లోనే పూర్తి స్తోత్రం చెప్పడం అయిపోయింది..
ఆదిత్య హృదయం స్తోత్రం విన్న స్వామివారు..ప్రభావతి గారి వైపు చూసి..ఒకింత అసహనంగా.."ఏమిటమ్మా ఆ వేగం?..అమ్మా!..నువ్వు చదివిన స్తోత్రం నీకు అర్ధమైందా?..ఆ ఆదిత్యుడు కూడా ఈ వేగం అందుకోలేడమ్మా..ఇలా రోజూ పారాయణం చేస్తే ప్రయోజనము వుందా తల్లీ!..తపశ్శక్తి సంపన్నులైన మహర్షుల నోటి నుంచి దేవభాష అయిన సంస్కృతంలో బీజాక్షర సహితంగా రూపుదిద్దుకున్న స్తోత్రాన్ని..నువ్వు ఒక్క క్షణంలో వల్లె వేసావే.. ఆ మంత్రాల్లోని సుస్వరమూ..సంధులూ.. సమాసాలూ..ఒక నియమానుసారంగా వుండి.. ఉచ్ఛారణలో ఆ మంత్ర శక్తి ప్రాణం పోసుకుంటుంది..ఆ మంత్రోచ్ఛారణే మనం పూజించే దైవాన్ని నామరూపాలతో మన హృదయానికి సాక్షాత్కరింపచేసే ఉత్తమ మార్గం అవుతుంది..ఎంతో మహిమాన్వితమైన ఆదిత్యహృదయ స్తోత్రం అగస్త్య మహాముని విరచితం..వాల్మీకి మహర్షి వ్రాసిన ఆదికావ్యం రామాయణం లో చెప్పబడింది..అటువంటి స్తోత్రాన్ని నువ్వు ఎంత తక్కువ సమయంలో అప్పచెప్పుతానా అన్నట్లు చెప్పేసావే..ఇది కాదు పద్ధతి!.."
"ఒక స్తోత్రాన్ని చేసేటప్పుడు..అందులోని ప్రతి అక్షరము..సంధి..సమాసము..దానిలోని అర్ధమూ..స్పష్టమైన ఉచ్ఛారణతో.. మన మనసుకు తెలుసుకుంటూ చేస్తే..ఆ మంత్రాధి దేవతకు నిజమైన పూజ చేసినట్లు..అంతేకానీ..ఇప్పుడు నువ్వు చదివినట్లుగా..ఇదిగో, ఇన్ని నిమిషాల లోపు ఈ స్తోత్రం చదవడం అయిపోవాలి అని లెక్క పెట్టుకొని చేసేది పూజ కాదమ్మా..అసలు నీ మనసంతా ఎంత సమయంలో పూర్తి చేసామనే విషయం మీద కేంద్రీకృతమైనప్పుడు ఇక భగవంతుడి గురించిన చింత ఎక్కడుంది?..కొద్దిసేపు పూజ చేసినా..ఏకాగ్రచిత్తంతో భగవంతుడిని సాక్షాత్కరించుకునే విధంగా చేయాలి..చిత్తశుద్ధి ముఖ్యం..ఇక మీదట నువ్వు ఏ స్తోత్రాన్ని చేసినా..మెల్లిగా ఆ స్తోత్ర అర్ధాన్ని ఆకళింపు చేసుకుంటూ..ఆ దేవీ దేవుళ్ళ రూపాలను మనసులో ప్రతిష్టించుకొని చేయి..ఫలితం ఉంటుంది.."
"అహంకారం తొలిగిపోనంతవరకూ..మనసు వాసనారహితం కానంతవరకూ..బ్రహ్మజ్ఞానం గోచరం కాదు..అందుకు సద్గురు కృప ఉండాలి తల్లీ!..ఆత్మ సర్వ జీవులలోనూ వ్యాపితమై ఉంటుందని అందరూ చెపుతారు..కానీ ఆ ఆత్మతత్వాన్ని ఎవరూ ఇతమిద్ధంగా వర్ణించలేరు..ఆత్మ సాక్షాత్కారమూ సులభంగా పొందలేరు..గురువు అనుగ్రహమొక్కటే జ్ఞానాన్ని పొందే మార్గాన్ని చూపిస్తుంది..సద్గురువుల, సాధు సత్పురుషుల సాంగత్యం తోనే బ్రహ్మ జ్ఞానాన్ని పొందగలరు..నిత్య నైమిత్తిక కర్మలు యధావిధిగా ఆచరించాలి..శుద్ధమైన మనసుతో, సంస్కారయుతంగా కర్మలను చేయాలి.."
ఇలా చెపుతున్న స్వామివారి వాక్ప్రవాహం అంతటితో ఆగలేదు..శ్రీధరరావు దంపతుల కు ఉపనిషత్తుల గురించి..వాటి లోని ముఖ్యమైన శ్లోకాలు..వాటి అర్ధాలు..వాటి ఉచ్చారణ..భగవద్గీతా శ్లోకాలు..భక్తి, జ్ఞాన యోగాలు..గంగా ప్రవాహంలా ఆయన నోటినుంచి జాలువారుతున్నాయి.. ఉదయం 10 గంటలకు స్వామివారి వద్ద కూర్చున్న ఆ దంపతులిద్దరికీ..సమయమెంత గడిచిందో గుర్తుకురాలేదు..సాయంత్రం 4 గంటల దాకా ఒకే ఆసనంలో కూర్చుని శ్రీ స్వామివారు చేసిన బోధ వాళ్ళిద్దరి హృదయాలలో నాటుకొని పోయింది..
మాలకొండ వచ్చి, పార్వతీదేవి మఠం వద్ద మొదటి సారి ఆ యోగిని దర్శించుకోవడం..ఆయన ఉపదేశము విన్న ప్రభావతి గారికి మనసులో ఉన్న అనుమానాలన్నీ పటాపంచలై పోయాయి..తాము దర్శించుకున్నది సాధారణ మానవుణ్ణి కాదనీ..సాక్షాత్ జ్ఞాన స్వరూపమే ఈ యోగిపుంగవుడి రూపంలో ఇక్కడ నడయాడుతోందనీ అర్ధమైంది..ఇంతకాలం ఈయన గురించి తన భర్తగారు చెప్పిన ప్రతి మాటా అక్షర సత్యమని బోధపడింది..
"శ్రీధరరావు గారూ..పొద్దుకూకుతోంది.. మీరు మళ్లీ మీ గ్రామం చేరాలి..బైలుదేరండి!..నాకూ జపానికి వేళయింది.." అంటూ శ్రీ స్వామివారు హెచ్చరించాకగానీ...వాళ్ళు ఇహ లోకంలోకి రాలేదు..
దంపతులిద్దరూ వెళ్ళొస్తామని శ్రీ స్వామివారికి చెప్పి, పార్వతీదేవి మఠం వెలుపలికి వచ్చేసారు..శ్రీ స్వామివారు తలూపి..పార్వతీదేవి అమ్మవారికి నమస్కారం చేసుకొని, వీళ్లిద్దరి దగ్గరకూ వచ్చి..ఆశీర్వదించినట్లుగా చేయెత్తి ఊపి..లోపలికి వెళ్లిపోయారు..
మాలకొండ నుంచి తిరిగి ఆ దంపతులిద్దరూ మొగలిచెర్ల కు తమ రెండెడ్ల బండిలో పయనమయ్యారు..దాదాపు ఆరు ఏడు గంటలపాటు శ్రీ స్వామివారి వద్ద గడిపి, తాము పొందిన అనుభూతి ని ఇద్దరూ మాట్లాడుకోసాగారు..
"స్వామి వారి పూర్వాశ్రమం గురించి మీరేమన్నా కనుక్కున్నారా?..వారిది ఏ ఊరు?..తల్లిదండ్రులెవరు?..మాలకొండకు ఎప్పుడు వచ్చారు?.." అని ప్రభావతి గారు భర్తను అడిగారు..శ్రీధరరావు గారు.."కొంత వివరం సేకరించాను ప్రభావతీ..ఇంటికెళ్లి మాట్లాడుకుందాం.."అన్నారు..
శ్రీ స్వామివారి పుట్టుపూర్వోత్తరాలు...రేపటినుంచీ తెలుసుకుందాము...
మన మతం పై జరుగుతున్న దాడులను. సరైన పద్ధతిలో ఎదురించే సైన్యమును నిర్మిస్తున్నాం మీ సలహాలు సూచనలు ఇవ్వగలరు. ఎలా చేస్తే మన దేవుళ్ళను తిట్టేవారికి బుద్ది చెప్పగలం. ప్రతి ఒక్కరూ స్పందిస్తారని ఆశిస్తున్నాను
ఓ హిందూ మేలుకో. 9848718045
*నక్కల జనవరి, 01 సంతాప దినం❓*
◆మీ ఆస్తులు *దోచుకున్న*,
◆మీ పూర్వీకుల *ప్రాణాలు తీసిన,*
◆మీ స్త్రీలను *రేపులు చేసిన,*
◆మీ స్త్రీలను *తెల్లసైనికుల కామానికి బలిచేసిన*,
◆తమ దగ్గర పని చేసిన *స్త్రీలను వాడుకొనిన,*
◆మిమ్మల్ని *కట్టు బానిసలుగా చూసిన,*
◆మీ మతాన్ని , సంప్రదాయాలను *మూఢనమ్మకాలు పేరుతో దాడి చేసిన,*
◆మీ వేల సంవత్సరాల *చరిత్రను కత్తిరించిన,*
◆తప్పుడు ఆర్య-ద్రవిడ *కుట్రా సిద్దాంతాలు ప్రచారం చేసిన,*
◆మీలోని కొందరిని వారి *ఏజెంట్లుగా నియమించుకొని,*
వారి ద్వారా
*హైజాక్ రాజకీయాలు,* సాంఘీక, మత, ఆర్థిక *సంస్కరణలు పేరుతో ,*
విదేశీ ఇజాలు *చొప్పించి*, కలుషితం చేసిన,
◆మీ పచ్చటి స్వయం పాలన గ్రామ వ్యవస్థను *ద్వంసం చేసిన,*
◆మీ చేనేత కళాకారుల *వ్రేళ్ళు విరగొట్టిన,*
◆మిమ్మల్ని *కుతంత్రాలతో విభజించి,*
◆రాజ్యాన్ని *పాలించిన*
◆భారతదేశాన్ని *అనేక ముక్కలు చేసిన*
● మీ ధనంతో రవి అస్తమించని *సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన*,
◆మనకు సంబంధంలేని రెండు ప్రపంచ యుద్దాల్లో *40,00,000 లక్షల పైగా భారతీయ సైనికుల వాడుకున,*
●కేవలం ఆహారం సప్లయి చేయకుండా, *7,50,000లక్షల బెంగాలీలను ఆకలి చావులకు గురిచేసిన*(1942)
◆జాతి వివక్ష, జాతీఅహంకారం *ఆక్రమ పాలకులైన,*
*బ్రిటిష్ నక్కల jan 01కి*
జరపాలసింది -
వేడుకలా ❓ *సంతాప దినమా❓*
Both are not same.
*ఆలోచించండి భారతీయులారా*🤔🇮🇳
*ముఖ్యంగా* _భారతీయ ధనవంతులు, సెలబ్రెటీలు_ ఇక పై వేడుకలు వద్దు అని ప్రార్థన.🙏
*నక్కల జనవరి, 01 సంతాప దినం❓*
💥వై రాఘవేంద్రరావు.
ఏలూరుజిల్లాBJP.
తూర్పుమండలకార్యదర్శి,
సోషల్మీడియాకన్వీనర్.
స్వచ్చంద సామాజిక కార్యకర్త.!
JOin 🔜 🔔 telegram : -
https://t.me/hindu_Samajam
https://t.me/hinduSamajam
https://t.me/gaana_sudha
*🦋🍁🍀🍀🍁🦋*
చూసారా ఈ వీడియో పోలీస్ లకే కాదు సమస్త ప్రజానీకానికి నా బండే ఆపుతావా. ఏమి చేసుకుంటావో చేసుకోపో అనిపోలీస్ స్టేషన్ కు పోదాము పదా అంటూ సీఐ కే బెదిరిస్తున్నాడు. అంటే ఇక ఆ జాతి ఎక్కువైతే పోలీస్ వ్యవస్థ ఉండదు చట్టాలు వుండవు ఇప్పుడు వాళ్ళు వున్నది. ట్వంటీ పర్సెంట్ మాత్రమే థర్టీ పర్సెంట్ కు వస్తే రోజూ యుద్దాలే ఫార్టీ పర్సెంట్ కు వస్తే రాజ్యం వాళ్లదే ఇక మజ్జిద్ పాలనే గతి పోలీస్ ఉండదు. కోర్ట్ వుండదు. వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అవుతుంది. అదే పోలీసులను మన హిందువులు ఏమైనా అని ఉంటే ఏమిజరిగెదో తెలుసా తన్ని జీపులో ఎక్కించి స్టేషన్ తీసుకెళ్లి తాగకున్న తాగినాడని ఇంకా నానాకి కేసులు పెట్టి రిమాండకు పంపి మళ్ళీ జీవితములో పోలీసుల ముందర నోరేత్త కుండా చేసి వాళ్ళ ప్రతాపము చూపించి కాలర్ ఎగరేసుకొనేవాళ్ళు మన పోలీసులు ఇక్కడ ఈ వీడియోలో వాడే స్టేషన్ కు పిలుస్తుంటే పోలేని పరిస్థితి పోలీసులది. జై శ్రీరామ్.
https://www.facebook.com/100064662253516/videos/1048213898965716/?flite=scwspnss
ఒక్కటంటే ఒక్క నిమిషం లో ‼️
"మీ ఆడపిల్లలకు 4 వ తరగతి నుంచే నేర్పించడం మొదలు పెట్టండి.
"మన ధర్మం వేరే, మన సంస్కృతి వేరే, మన ఆచారవ్యవహారాలు వేరే, మన ఆలోచనా సరళి వేరే అని.
ఒకటే దేశంలో ఉంటున్నా...
#ముసల్మాన్_కుర్రాళ్ల_నుంచీ_దూరంగా_ఉండాలమ్మా" అని.
ఇంక వేరే మాటల్లేవ్.. అంతే... అంతే...
ఇది తప్ప వేరే యే నోటిఫికేషన్ అవసరం లేదు."
- డాక్టర్ రిజ్వాన్ అహ్మద్, లక్నో హైకోర్టు అడ్వకేట్
"రిజ్వాన్ గారూ జిhaదీ తీవ్రవాదులతో కదా పోరాటం?"
నోటిఫికేషన్ తో పరిష్కారం...
- అమన్ చోప్రా
"అరే.... భయ్యా.... భయ్యా.... వినండి... వినండి...
అమన్ భయ్యా... వినండి...
ముసల్మాన్ చెయ్యి కత్తి 🔪 మీద చాలా నైపుణ్యంతో ఉంటుంది. #చాలా_నైపుణ్యంతో...
8 వ 9 వ తరగతిలో ఉన్నప్పుడే... మేం మేకల పీకలు కోసేస్తాం.
నేను 9 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే 4 మేకల పీకలు కోసేసాను.
ఈ జీhaదీ విhaదీ ఒదిలేసి.... నేను ఏం చెబుతున్నానో విని, అర్థం చేసుకోండి...
#ముసల్మాన్_కుర్రాళ్ల_నుంచీ_దూరంగా_ఉండాలంతే....
ఇంక వేరే మాటల్లేవ్.. అంతే..."
- డాక్టర్ రిజ్వాన్ అహ్మద్, లక్నో హైకోర్టు అడ్వకేట్
*🚩🙏ఆత్మీయ హిందూ బంధువులకు జై శ్రీ రామ్🚩🙏*
*https://chat.whatsapp.com/HismlM0jQQxLF3PjoPjG5P*
*అంబేద్కర్ ఫోటో* *పెట్టుకునే...క్రైస్తవులు*
*నాస్తికులు*
*బుధిస్ట్ లు*
*ఫేక్ జై భీం లు, జై మిమ్ లు*
*బహుజన వాదం*
*దళిత వాదులు*
*కమ్యూనిస్టు లు*
*సెక్యులర్లు.... మిగతా... అతి వాదులందరికి... ఒక విజ్ఞప్తి & హెచ్చరిక...అంబేద్కర్ పుట్టకముందు , మన దేశ రాజ్యాంగం రాయక ముందు కొన్ని కోట్ల సంవత్సరాల నుండి... మా_హిందూ_సనాతన_ధర్మం ఆచరిస్తూ బతుకుతున్నాం... మా ధర్మాన్ని , మా ఆచారాలను మా సంస్కృతి మా దైవాన్ని అవహేళన చేసే మీరు మాతో కలిసి బతకవలసిన అవసరం లేదు... మీకు నచ్చిన దేశానికి , మీకు నచ్చిన చోటికి వెళ్లి...* *మీ_దిక్కుమాలినవాదనలు వినిపించుకోండి...ఈ దేశం హిందూస్థాన్ ఇక్కడ హిందూత్వం మాత్రమే ఉంటుంది.... అది గౌరవించలేనప్పుడు... మిరిక్కడ ఉండనవసరం లేదు.....లేదు , కాదు , కూడదు.. అని మొండికేస్తే... అగొ భైరి , రెంజర్ల... లాంటి సన్నివేశాలు పునరావృతం అవుతాయి...ఆలోచించుకోండి 🔥 😎 🚩*
*🚩హిందువునని గర్వించు హిందువుగా జీవించు🚩*
*🚩 జై_శ్రీరామ్🚩✊ 🔥*
Photo 🌹 from yegginaraghavendra 🤔
*చంద్రబాబు ధర్మ చింతన, స్వధర్మం, స్వీయ ధర్మం, స్వీయ గౌరవం, అభిమానం, పెద్దమనిషితనం లేని ఒక వ్యక్తి. వాటి యొక్క విలువ, విచక్షణ, విశ్లేషణ కొరవడిన ఒక రాజకీయ బంట్రోతు మాత్రమే*
🙏
*హిందువుల గురించి బాబు గారికి జగనేసుపాదనికే కాదు ఏ రాజకీయ నాయకుడికి పట్టదు. ప్రజలే వాళ్ళు ఇచ్చే ఉచిత పధకాలు కోసం బ్రతుకుతున్నారు😭*
💥వై రాఘవేంద్రరావు.
ఏలూరుజిల్లాBJP.
తూర్పుమండలకార్యదర్శి,
సోషల్మీడియాకన్వీనర్.
స్వచ్చంద సామాజిక కార్యకర్త.!
JOin 🔜 🔔 telegram : -
https://t.me/hindu_Samajam/18845
https://t.me/gaana_sudha/45485
https://t.me/hinduSamajam/107006
Photo 🌹 from yegginaraghavendra 🤔
*Chandrababu is a person who has no thought of Dharma, self-righteousness, self-righteousness, self-respect, admiration and gentlemanliness. They are only a political coup that lacks value, discernment and analysis.
🙏
*Babu doesn't care about Hindus, not just Jaganesupada, but any politician. People are living for the free plans they give 😭*
💥Y Raghavendra Rao.
Eluru District BJP.
Eastern Division Secretary,
Social Media Convener.
Volunteer social worker.
JOin 🔜 🔔 telegram :-
फोटो 🌹 येग्गिनाराघवेंद्र 🤔 से
*चंद्रबाबू एक ऐसे व्यक्ति हैं जिनके पास धर्म, आत्म-धार्मिकता, आत्म-धार्मिकता, आत्म-सम्मान, प्रशंसा और सज्जनता का कोई विचार नहीं है। वे मूल्य, निर्णय और विश्लेषण में केवल एक राजनीतिक तख्तापलट की कमी हैं।
🙏
*बाबू गारी को हिंदुओं की परवाह नहीं है, न केवल जगनेसुपाद, बल्कि किसी राजनेता की भी नहीं। लोग मुफ्त योजनाओं के लिए जी रहे हैं जो वे देते हैं 😭*
💥वाई राघवेंद्र राव।
एलुरु जिला भाजपा।
पूर्व मंडल सचिव,
सोशल मीडिया संयोजक।
स्वयंसेवी समाज सेवक।
ज्वाइन 🔜 🔔 टेलीग्राम :-
https://t.me/hindu_Samajam
https://t.me/hinduSamajam
https://t.me/gaana_sudha
*🦋🍁🍀🍀🍁🦋*
❤ భారత్ మాతాకీ జై ❤
ఈరోజు శనివారం నాడు అనగా ది 31 -12- 2022 న ఏలూరు శనివారపేట దొండపాడు లోని
స్థానిక అయ్యప్ప స్వామి గుడి నందు శివుడు మీద విష్ణుమూర్తి మీద అయ్యప్ప స్వామి మీద మొత్తంగా హిందూ ధర్మం మీద హిందూ మతం మీద పరుష పదజాలంతో , సంస్కారహీనమైనటువంటి భాషలో హిందూ ధర్మాన్ని హీనం గా,తక్కువ చేసి మాట్లాడిన వ్యక్తి మీద పీడీ యాక్ట్ కేసు అరెస్టు చేయవలసిందిగా కోరుతూ అయ్యప్ప స్వాముల భక్త బృందం చేపట్టి కార్యక్రమంలో బిజెపి తరఫున ఏలూరు జిల్లా అధ్యక్షుడు శ్రీ కొరళ్ళ సుధాకర కృష్ణ, ఏలూరు మండల అధ్యక్షులు శ్రీ లక్కోజు అనిల్ ఆచార్య, శ్రీ బాడిత నారాయణరావు, జిల్లా కార్యాలయ కార్యదర్శి శ్రీ పసుపులేటి మనోహర్ ప్రసాద్ గారు,జిల్లా కార్యదర్శి శ్రీ ముద్దాని జ్యోతి గారు, జిల్లా సీనియర్ నాయకులు శ్రీ ముద్దాని దుర్గారావు గారు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తదనంతరం బైక్ ర్యాలీగా కలెక్టరేట్ కి జిల్లా ఎస్పీ ఆఫీస్ కి వెళ్లి మెమోరాండం మరియు కేసు పెట్టడం జరిగింది..
ఇట్లు
మీ
లక్కోజు అనిల్ ఆచార్య
తూర్పు మండల
ఏలూరు బిజెపి అధ్యక్షుడు
💥వై రాఘవేంద్రరావు.
ఏలూరుజిల్లాBJP.
తూర్పుమండలకార్యదర్శి,
సోషల్మీడియాకన్వీనర్.
స్వచ్చంద సామాజిక కార్యకర్త.!
JOin 🔜 🔔 telegram : -
https://t.me/hindu_Samajam/18841?single
https://t.me/gaana_sudha/45481?single
https://t.me/hinduSamajam/107001?single
Photo 📹 from yegginaraghavendra 📽️
❤ Bharat Mataki Jai ❤
Today on Saturday i.e. on 31 -12- 2022 in Eluru Shanivarpet Dondapadu
A group of devotees of Ayyappa Swamy took part in the program on behalf of BJP in Eluru district, demanding the arrest of a PD Act case against the person who used rude words and denigrated Hinduism in uncultured language. President Mr. Koralla Sudhakara Krishna, Presidents of Eluru Mandal Mr. Lakkoju Anil Acharya, Mr. Badita Narayana Rao, District Office Secretary Mr. Kuralleti Manohar Prasad, District Secretary Mr. Muddani Jyoti, District Senior Leaders Mr. Muddani Durga Rao participated in the program. Subsequently a bike rally went to the collectorate to the district SP office and a memorandum and a case was filed.
like this
m
Lakkoju Anil Acharya
Eastern Zone
President of Eluru BJP
💥Y Raghavendra Rao.
Eluru District BJP.
Eastern Division Secretary,
Social Media Convener.
Volunteer social worker.
JOin 🔜 🔔 telegram :-
https://t.me/hindu_Samajam
https://t.me/hinduSamajam
https://t.me/gaana_sudha
*🦋🍁🍀🍀🍁🦋*
Photo 📹 from yegginaraghavendra 📽️
❤ భారత్ మాతాకీ జై ❤
ఈరోజు శనివారం నాడు అనగా ది 31 -12- 2022 న ఏలూరు శనివారపేట దొండపాడు లోని
స్థానిక అయ్యప్ప స్వామి గుడి నందు శివుడు మీద విష్ణుమూర్తి మీద అయ్యప్ప స్వామి మీద మొత్తంగా హిందూ ధర్మం మీద హిందూ మతం మీద పరుష పదజాలంతో , సంస్కారహీనమైనటువంటి భాషలో హిందూ ధర్మాన్ని హీనం గా,తక్కువ చేసి మాట్లాడిన వ్యక్తి మీద పీడీ యాక్ట్ కేసు అరెస్టు చేయవలసిందిగా కోరుతూ అయ్యప్ప స్వాముల భక్త బృందం చేపట్టి కార్యక్రమంలో బిజెపి తరఫున ఏలూరు జిల్లా అధ్యక్షుడు శ్రీ కొరళ్ళ సుధాకర కృష్ణ, ఏలూరు మండల అధ్యక్షులు శ్రీ లక్కోజు అనిల్ ఆచార్య, శ్రీ బాడిత నారాయణరావు, జిల్లా కార్యాలయ కార్యదర్శి శ్రీ పసుపులేటి మనోహర్ ప్రసాద్ గారు,జిల్లా కార్యదర్శి శ్రీ ముద్దాని జ్యోతి గారు, జిల్లా సీనియర్ నాయకులు శ్రీ ముద్దాని దుర్గారావు గారు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తదనంతరం బైక్ ర్యాలీగా కలెక్టరేట్ కి జిల్లా ఎస్పీ ఆఫీస్ కి వెళ్లి మెమోరాండం మరియు కేసు పెట్టడం జరిగింది..
https://t.me/hindu_Samajam/18840
https://t.me/gaana_sudha/45480
https://t.me/hinduSamajam/106999
*మంత్రోచ్చారణ..తత్వ బోధ..*
*(నాలుగవ రోజు)*
ఆదిత్యహృదయం స్తోత్రాన్ని అప్పజెప్పమన్న శ్రీ స్వామి వారి ఆదేశం మేరకు ప్రయత్నించినా.. మొదటి శ్లోకం కూడా చెప్పలేకపోయిన ప్రభావతి గారి ఎదురుగ్గా కూర్చున్న శ్రీ స్వామి వారు..ప్రశాంతంగా ఆ దంపతులను చూస్తూ..
"చూసావా తల్లీ!..నాకు కంఠస్తం కాని స్తోత్రాలు లేవని నువ్వు అనుకున్నావు..కానీ రోజూ క్రమం తప్పకుండా చేసే స్తోత్రాన్నే మరచిపోయావు..దీనినే మాయ అంటారమ్మా..సరే..ఇద్దరూ శ్రద్ధగా వినండి..ఈ సృష్టిలో ఓంకారం మొదలుకొని..పంచాక్షరి..అష్టాక్షరి..శక్తి బీజాలు..ఇలా సర్వమంత్రాలూ కొన్ని కోట్లు ఉన్నాయి..ప్రతి మంత్రానికి ఒక నిర్దుష్టమైన అర్ధమూ..ఉచ్చారణ క్రమమూ.. ఉచ్చరించిన తరువాత కలిగే నాడీమండల స్పందన..అది సాధనచేయగా సమకూరే ఫలితమూ.. స్పష్టంగా ఉంటాయి..
"నాకిన్ని మంత్రాలు వచ్చు!"..
"నాకిన్ని స్తోత్రాలు కంఠతా వచ్చు!"..
"నేను ఇంత జపం చేసాను!.."
అనుకుంటూ చేసే పూజ అహంకారం తో కూడినది....అది పూజకు మొదటి సోపానమే అయినా..రజోగుణపూరితమైనది..
"సప్తకోటి మహామిత్ర చిత్త విభ్రమ కారకః" అన్నట్లుగా ..మంత్రాలు పూజలు ఒక మెట్టు వరకూ మనిషిని తీసుకువెళతాయి..రకరకాల మంత్రాలు జపిస్తే..తికమక తప్ప మరేదీ సిద్దించదు.. అయితే..సద్గురువు లభించి మంత్రోపదేశం చేసినప్పుడు ఆ మంత్రం ఒక్కటే కోటి జపం పూర్తయ్యేసరికి..మంత్రసిద్ది కలిగించి..ముక్తి మార్గాన్ని సుగమం చేస్తుంది..ఇప్పటిదాకా నీవు చేస్తున్న పూజలన్నీ..గృహస్థాశ్రమంలో ఉంటున్న నీకు రక్షాకవచాలుగా పనికివస్తాయి..
సర్వస్య చాహం హృద్ధి సన్నివిష్టో మత్తః
స్మృతిర్ జ్ఞానమపోహనం చ ౹
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో
వేదాంతకృద్వేదవిదేవ చాహం౹౹ (భగవద్గీత 15 / 15)
"సమస్త ప్రాణుల హృదయములలో అంతర్యామిగా ఉన్నవాడను నేనే!..నానుండియే స్మృతి , జ్ఞానము, అపోహనము (సందేహనివృత్తి) కలుగుచున్నవి..వేదముల ద్వారా తెలిసికొనదగిన వాడను నేనే!..వేదాంతకర్తను, వేదజ్ఞుడను కూడా నేనే!.."
అని కదమ్మా భగవానుడు గీతలో చెప్పింది..మరణపు అంచుల్లో వున్న రోగికి వాడవలసిన ఔషధం..అక్కడ వైద్యం చేస్తున్న వైద్యుడికి గుర్తుకువచ్చి, ఆ ఔషధాన్ని ఆ రోగికి ఆ సమయంలో ఇచ్చి, అతని ప్రాణం కాపాడబడితే..అది దైవలీల!..అలాగే అదే రోగికి ఆయుష్షు తీరిపోయివుంటే..ఆ వైద్యుడికి మరపు కలిగించి..సరైన ఔషధం గుర్తుకురాకుండా చేసి..ఆవ్యక్తి మరణించడం కూడా దైవలీలే!..
"నేను చేస్తున్నాను!..ఈపూజను ఇంత పని వుండికూడా నేను రోజూ చేస్తున్నాను!.." అనే అహంతో కాకుండా.."స్వామీ!..నీవు చేయిస్తున్నావు..!" అనే శరణాగతి తో చేసే పూజ ఉత్తమోత్తమమైనది..అటువంటి పూజకొరకే మన మహర్షులు ముందుగా నామపూరితమైన విగ్రహారాధనను తొలిమెట్టుగా చేసి, సాధారణ మానవుల కోసం ఏర్పాటుచేసారు!.."
ఒక్కక్షణం స్వామివారు తాను చెప్పడం ఆపి..ఆ దంపతుల వైపు చూసారు.. మంత్రముగ్ధుల్లా వింటున్నారిద్దరూ..ఒకే రాతి క్రింద ఏర్పడిన గుహలాంటి ఆ పార్వతీదేవి మందిరంలో అప్పటిదాకా స్వామివారు చెపుతున్న మాటలు ఆ ఇద్దరి హృదయాలలో ప్రతిధ్వనిస్తున్నాయి..
"అమ్మా..ఆదిత్యహృదయాన్ని ఇప్పుడు చెప్పు..మరలా ఇప్పుడు ప్రయత్నం చేయి తల్లీ!.." అన్నారు స్వామి వారు నవ్వుతూ..ప్రభావతి గారు సందేహించారు..ఈసారన్నా తాను ఆ ఆదిత్యహృదయ స్తోత్రాన్ని చెప్పగలనో..లేదో..అని మనసులో సందేహం..
"ఇప్పుడు చదువుతావు..పర్లేదమ్మా..చెప్పు..నేను వింటాను!.." అన్నారు స్వామివారు మరలా నవ్వుతూ..
స్తోత్ర పఠన విధి విధానం..స్వామి వారు తెలియచెప్పడం..రేపటి భాగంలో..
సర్వం..
శ్రీ దత్తకృప!.
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).
💥వై రాఘవేంద్రరావు.
ఏలూరుజిల్లాBJP.
తూర్పుమండలకార్యదర్శి,
సోషల్మీడియాకన్వీనర్.
స్వచ్చంద సామాజిక కార్యకర్త.!
JOin 🔜 🔔 telegram : -
https://t.me/hindu_Samajam
https://t.me/hinduSamajam
https://t.me/gaana_sudha
*🦋🍁🍀🍀🍁🦋*
