APDC - Andhra Pradesh Digital Corporation
Closed channel
Official channel of Andhra Pradesh Digital Corporation. The State Government Nodal Agency driving Andhra Pradesh Digital Mission, focusing on maintaining state-of-the-art digital infrastructure and strategic digital outreach programs.
Show more4 761
Subscribers
No data24 hours
No data7 days
No data30 days
Posts Archive
ఈ 57 నెల్లలో ఒక్క రైతు భరోసా కింద అందించిన మొత్తం సాయం ₹34,288 కోట్లు. పెట్టుబడి సహాయంగా, రైతన్నకు దన్నుగా ఇది అందించాం. పేద రైతుల పక్షపాత ప్రభుత్వం మనది -సీఎం శ్రీ వైయస్ జగన్.
#CMYSJagan #YSRRythuBharosa #YSJaganWithFarmers #APDC
జగనన్న మాకు తోడుగా ఉన్నారు.. ఆయన పెట్టిన సంక్షేమ పథకాల వల్ల ఎంతో సంతోషంగా ఉన్నాము.
https://youtu.be/D5SCvOlTqaI
#CMYSJagan #YSJaganEmpowersWomen #YSRAasara #JaganannaVidyaKanuka #APDC
వైయస్ఆర్ రైతు భరోసా, సున్నావడ్డీ పంట రుణాల కింద నేడు రాష్ట్రంలోని రైతన్నలకు అందిస్తున్న మొత్తం సాయం ₹1,294.34 కోట్లు. ప్రతీ అడుగులోనూ రైతన్నలకు తోడుగా నిలుస్తున్నాం -సీఎం శ్రీ వైయస్ జగన్.
https://youtu.be/_24iPJKLokY
#CMYSJagan #YSRRythuBharosa #YSRSunnaVaddi #YSJaganWithFarmers #APDC
రైతులకు ఏ కష్టం వచ్చినా ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. కేవలం ఈ ఐదేళ్లలో మాత్రమే ఇలా జరిగింది. ఇదొక విప్లవాత్మక మార్పు -సీఎం శ్రీ వైయస్ జగన్.
#CMYSJagan #YSJaganWithFarmers #YSRRythuBharosa #YSRSunnaVaddi #YSRFreeCropInsurance #APDC
రబీ 2021-22, ఖరీఫ్-2022 సీజన్లకు గాను రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 10,78,615 మంది రైతన్నలకు ₹215.98 కోట్ల సున్నా వడ్డీ రాయితీ సొమ్మును నేరుగా వారి ఖాతాల్లో జమ చేసిన సీఎం శ్రీ వైయస్ జగన్.
https://youtu.be/-IlQGtipo7s
#CMYSJagan #YSRSunnaVaddi #YSJaganWithFarmers #APDC
వరుసగా ఐదో ఏడాది.. మూడో విడత వైయస్ఆర్ రైతు భరోసా పెట్టుబడి సాయం సొమ్మును నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసిన సీఎం శ్రీ వైయస్ జగన్. మొత్తం 53.58 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో ₹1,078.36 కోట్లు జమ.
https://youtu.be/oEQFb60GYHI
#CMYSJagan #YSRRythuBharosa #YSJaganWithFarmers #APDC
క్రమం తప్పకుండా పెట్టుబడి సాయం.. వడ్డీ వ్యాపారుల కోరల్లో చిక్కుకోకుండా సంస్థాగత రుణం. వడ్డీ భారాన్ని పంచుకునే ప్రభుత్వం.. ఇది రైతన్న మనసు తెలిసిన జగనన్న ప్రభుత్వం.
రబీ 2021-22, ఖరీఫ్ 2022 లో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 10,78,615 మంది రైతన్నలకు ₹215.98 కోట్ల వడ్డీ రాయితీ సొమ్మును నేడు నేరుగా వారి ఖాతాల్లో జమ.
జగనన్న ఏలిక.. రైతన్నకు ఇప్పుడు రుణం తేలిక.. వడ్డీ భారం లేదిక.. అన్నదాత ఆనందానికి అవధుల్లేవిక..!
https://youtu.be/UmTnq-EEUHY
#CMYSJagan #YSRSunnaVaddi #YSJaganWithFarmers #APDC
దేశానికే ఆదర్శంగా అన్నదాతలను అన్నివిధాలుగా చేయి పట్టుకు నడిపిస్తూ.. ఎన్ని కష్టాలు ఎదురైనా, చెప్పిన సమయానికి చెప్పినట్లుగా రైతన్నల సంక్షేమానికి గతంలో ఎన్నడూ జరగని విధంగా ‘రైతు భరోసా’ కల్పిస్తూ వ్యవసాయాన్ని పండుగ చేసిన జగనన్న ప్రభుత్వం.
రైతన్నలు అప్పులబారిన పడకుండా.. 2023–24 సంవత్సరానికి వైయస్ఆర్ రైతు భరోసా–పీఎం కిసాన్ మూడో విడతలో భాగంగా 53.58 లక్షల మంది అర్హులైన అన్నదాతలకు ₹1,078.36 కోట్ల ఆర్థిక సాయం నేడు జమ.
రైతు భరోసా-పీఎం కిసాన్ ద్వారా ఒక్కో రైతన్నకూ ఈ 57 నెలల్లో అందిన సాయం ₹67,500. ఇప్పటివరకు రైతు భరోసా - పీఎం కిసాన్ ద్వారా అందిన లబ్ధి ₹34,288 కోట్లు.
జగనన్న పాలనలో రైతే రాజు.. వ్యవసాయం చేయడం అంటేనే ఒక పండుగ..!
#CMYSJagan #YSRRythuBharosa #YSJaganWithFarmers #APDC
వరుసగా ఐదో ఏడాది, ఈ ఏడాదికి మూడో విడతగా.. వైయస్ఆర్ రైతు భరోసా- పీఎం కిసాన్. రాష్ట్రవ్యాప్తంగా 53.58 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో మూడో విడతగా ఒక్కొక్కరికి ₹2,000 చొప్పున ₹1,078.36 కోట్లను జమ చేసే కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయంలో నేడు ప్రారంభించనున్న సీఎం శ్రీ వైయస్ జగన్.
వరుసగా నాలుగో ఏడాది, వైయస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు.. రబీ 2021-22, ఖరీఫ్ 2022లో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 10,78,615 మంది రైతన్నలకు ₹215.98 కోట్ల వడ్డీ రాయితీ సొమ్మును కూడా సీఎం వైయస్ జగన్ నేడు జమ చేయనున్నారు.
#CMYSJagan #YSRRythuBharosa #YSRSunnaVaddi #YSJaganWithFarmers #APDC
కుప్పానికి మాటిచ్చా.. నిలబెట్టుకున్నా. కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తీసుకురావడమే కాకుండా మరో మూడు ప్రాజెక్టులకు శ్రీకారం, పరిపాలన అనుమతులు మంజూరు.
#CMYSJagan #YSJaganDevelopsAP #YSJaganForKuppam #APDC
డాక్టర్ వైయస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం - ఉద్యాన పరిశోధన స్థానము ద్వారా ఉద్యాన రైతన్నలకు మేలు.. ఈ కేంద్రం ద్వారా ఉద్యాన పంటలపై స్థానిక రైతులకు అవగాహన కల్పించడంతో పాటు ఉద్యాన పాఠాలను అందిస్తున్న శాస్త్రవేత్తలు.
#CMYSJagan #YSJaganWithFarmers #APDC
‘జగనన్న ఆరోగ్య సురక్ష’ రెండో దశ కార్యక్రమం ద్వారా వైద్య సేవల్ని మరింత చేరువ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. పేదల చెంతకే స్పెషలిస్ట్ వైద్య సేవలతోపాటు ఉచితంగా పరీక్షలు, మందులు పంపిణీ.
#CMYSJagan #JaganannaAarogyaSuraksha #APDC
జగనన్న అందిస్తున్న పథకాలతో ఎంతో లబ్ధి పొందాము.. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు సమూలంగా మార్చారు.
https://youtu.be/w4fZl5zEeUA
#CMYSJagan #WelfareAP #EducationReformsInAP #HealthReformsInAP #APDC
సొంతింటి కలను జగనన్న సాకారం చేశారు.. అమ్మ ఒడి, రైతు భరోసా పథకాలతో కూడా లబ్ధి చేకూర్చారు.
https://youtu.be/TzKBnI0Z4HA
#CMYSJagan #YSRJaganannaIllaPattalu #YSRJaganannaColonies #JaganannaAmmaVodi #YSRRythuBharosa #APDC
వేగంగా నిర్మాణం అవుతున్న బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్.. మనందరి ప్రభుత్వం చేపట్టిన నాలుగు పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతో మారనున్న మత్స్యకారుల బతుకు చిత్రం.
#CMYSJagan #YSJaganDevelopsAP #MulapetaPort #IdhiKadaAbhivrudhi #APDC
వంట గదికే పరిమితం అనుకున్న మమ్మల్ని వ్యాపారస్తులుగా తీర్చిదిద్దారు.. చేయూత, ఆసరా పథకాల ఆర్థిక సాయంతో ఎంతో అభివృద్ధి చెందాము.
#CMYSJagan #YSRCheyutha #YSRAasara #YSJaganEmpowersWomen #APDC
‘వైయస్ఆర్ రైతు భరోసా’తో వ్యవసాయాన్ని పండుగలా మార్చారు..!
#YSRRythuBharosa #CMYSJagan #YSJaganWithFarmers #APDC
2022, సెప్టెంబర్ 23న ఇదే కుప్పం నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో కుప్పం బ్రాంచ్ కాలువ పనులు మనమే పూర్తి చేస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కృష్ణా జలాలు కుప్పంకు తీసుకురాగలిగానని సగర్వంగా చెబుతున్నాను -సీఎం శ్రీ వైయస్ జగన్.
#CMYSJagan #YSJaganDevelopsAP #YSJaganForKuppam #APDC
కొండలు, గుట్టలు దాటుకొని ఏకంగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం నుంచి కుప్పం నియోజకవర్గంలోకి కృష్ణమ్మ ప్రవేశించింది. ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజు -సీఎం శ్రీ వైయస్ జగన్.
#CMYSJagan #YSJaganDevelopsAP #YSJaganForKuppam #APDC
కుప్పంలో తాగు, సాగు నీటి కళ.. జగనన్న పాలనలో కళకళ..!
కుప్పం ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ.. కరువు తాండవమాడిన కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలిస్తానని 2022 సెప్టెంబర్ 23న ఇచ్చిన మాటను నేడు జగనన్న నిలబెట్టుకున్నారు.
కుప్పం నియోజకవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, కుప్పం-పలమనేరు నియోజకవర్గాల్లోని సుమారు 4.02 లక్షలమందికి తాగునీరు అందిస్తూ..
అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతిలో భాగంగా ₹560.29 కోట్ల వ్యయంతో చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేసి, కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను విడుదల చేసిన సీఎం శ్రీ వైయస్ జగన్.
#CMYSJagan #YSJaganDevelopsAP #YSJaganForKuppam #APDC
