Naresh Adidya
Open in Telegram
This is Official Telegram channel of Naresh Adidya YouTube Channel. Join to get All faster genuine Updates
Show more1 741
Subscribers
No data24 hours
No data7 days
No data30 days
Posts Archive
1 741
ఏపిలో నిరుద్యోగులకి శుభవార్త
గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపిపిఎస్సి
897 పోస్టులతో గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల
ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331..... నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566
ఫిబ్రవరి 25 ప్రిలిమనరీ పరీక్ష
డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకు ధరఖాస్తుల స్వీకరణ
1 741
India's Biggest Sale is Live.... Complete List of Offers 👌🏻👌🏻
https://whatsapp.com/channel/0029Va64Peb2975GPYVshi1j
Follow to get Daily Alerts On Discount offers
1 741
ఫ్లాష్ ... ఫ్లాష్... ఫ్లాష్... పత్రికా ప్రకటన (04.09.2023)
కర్నూలు జిల్లా...
భారీ వర్షం కారణంగా ఈ రోజు జరగవలసిన రాయలసీమ జోన్ ఎస్సై అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు వాయిదా...కర్నూల్ రేంజ్ డిఐజి శ్రీ. సెంథిల్ కుమార్ ఐపియస్ గారు.
ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ జోన్ పరిధిలో(సెప్టెంబర్ 4 వ తేది) కర్నూల్ APSP 2 వ బెటాలియన్ లో సోమవారo జరగాల్సిన ఎస్సై అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలను భారీ వర్షం కారణంగా కర్నూల్ రేంజ్ డిఐజి శ్రీ. సెంథిల్ కుమార్ ఐపియస్ గారు వాయిదా వేశారు.
ఈ విషయాన్ని ఒక ప్రకటనలో సోమవారo తెలిపారు.
కర్నూల్ పట్టణంలో భారీ వర్షం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్నూల్ రేంజ్ డిఐజి శ్రీ. సెంథిల్ కుమార్ ఐపియస్ గారు పేర్కొన్నారు.
సెప్టెంబర్ 4 వ తేది సోమవారం జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షల్ని 2023 సెప్టెంబరు 21 తేదికి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
సెప్టెంబర్ 4వ తేదీ దేహదారుడ్య పరీక్షలకు రావలసిన ఎస్సై అభ్యర్థులు సెప్టెంబర్ 21 తేదీ న రావాల్సిందిగా కర్నూల్ రేంజ్ డిఐజి శ్రీ సెంథిల్ కుమార్ ఐపియస్ గారు విజ్ఞప్తి చేశారు.
కర్నూల్ రేంజ్ డిఐజి, కార్యాలయం.
