en
Feedback
Naresh Adidya

Naresh Adidya

Open in Telegram

This is Official Telegram channel of Naresh Adidya YouTube Channel. Join to get All faster genuine Updates

Show more
1 741
Subscribers
No data24 hours
No data7 days
No data30 days
Posts Archive
photo content
+2

photo content

photo content
+1

photo content

photo content

photo content

photo content

photo content

Notfn_ Group-I_2023 with Syllabus.pdf

photo content

ఏపిలో నిరుద్యోగులకి శుభవార్త గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపిపిఎస్సి 897 పోస్టులతో గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331..... నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566 ఫిబ్రవరి 25 ప్రిలిమనరీ పరీక్ష డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకు ధరఖాస్తుల స్వీకరణ

Notification_ Group-II_2023 with Syllabus.pdf

India's Biggest Sale is Live.... Complete List of Offers 👌🏻👌🏻 https://whatsapp.com/channel/0029Va64Peb2975GPYVshi1j Follow to get Daily Alerts On Discount offers

ఫ్లాష్ ... ఫ్లాష్... ఫ్లాష్... పత్రికా ప్రకటన (04.09.2023) కర్నూలు జిల్లా... భారీ వర్షం కారణంగా ఈ రోజు జరగవలసిన రాయలసీమ జోన్ ఎస్సై అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు వాయిదా...కర్నూల్ రేంజ్ డిఐజి శ్రీ. సెంథిల్ కుమార్ ఐపియస్ గారు. ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ జోన్ పరిధిలో(సెప్టెంబర్ 4 వ తేది) కర్నూల్ APSP 2 వ బెటాలియన్ లో సోమవారo జరగాల్సిన ఎస్సై అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలను భారీ వర్షం కారణంగా కర్నూల్ రేంజ్ డిఐజి శ్రీ. సెంథిల్ కుమార్ ఐపియస్ గారు వాయిదా వేశారు. ఈ విషయాన్ని ఒక ప్రకటనలో సోమవారo తెలిపారు. కర్నూల్ పట్టణంలో భారీ వర్షం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్నూల్ రేంజ్ డిఐజి శ్రీ. సెంథిల్ కుమార్ ఐపియస్ గారు పేర్కొన్నారు. సెప్టెంబర్ 4 వ తేది సోమవారం జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షల్ని 2023 సెప్టెంబరు 21 తేదికి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 4వ తేదీ దేహదారుడ్య పరీక్షలకు రావలసిన ఎస్సై అభ్యర్థులు సెప్టెంబర్ 21 తేదీ న రావాల్సిందిగా కర్నూల్ రేంజ్ డిఐజి శ్రీ సెంథిల్ కుమార్ ఐపియస్ గారు విజ్ఞప్తి చేశారు. కర్నూల్ రేంజ్ డిఐజి, కార్యాలయం.

photo content

photo content
+2

Today is the last date for offer