en
Feedback
A.P.V.W.S.G.E.A 384/2022

A.P.V.W.S.G.E.A 384/2022

Open in Telegram

మన సంఘం - మనందరి సమస్యలు పరిష్కారం కోసం పోరాడే సంఘం - ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ( 384/2022 ).✊

Show more
1 195
Subscribers
+124 hours
+27 days
-730 days
Posts Archive
సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మీడియాతో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులు మల్లికార్జున గారు.

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలన్నిటికీ పరిష్కారం..ఒక్కటే. ✊ సచివాలయాల శాఖను రద్దు చేసి, ఉద్యోగులను ఆయా మాతృ శాఖల్లో విలీనం చేయండి. ఇది చేస్తే, సమస్యలన్నీటిని పరిష్కరించినట్లే. 🙏 షేక్ అబ్దుల్ రజాక్

*THE HANS INDIA*
*THE HANS INDIA*

photo content

photo content

photo content

photo content

photo content

photo content

2026GAD_RT1674_E.pdf

ESR2.0_Usermanual_Part_Nidhi Version.2.pdf

ఉద్యోగ, ఉపాధ్యాయ మిత్రులారా మనకు జరిగిన నష్టం ఎంతో తెలుసా.pdf

MEMO 3329577 HR-II Functional Assistants.pdf

SGSW-Finalizing and Channelizing Promotions to SGSW on 13.07.2026 at 10.00 AM.pdf

Meeting with Employees Assons Notice.pdf CDMA

Hi

LR NO-3293095 CS meeting.pdf

Lr to all HoDs of MA&UD Department along with Govt Memo 11.06.2026 (1).pdf

సమాచారం నిమిత్తం. ఈ రోజు (11-06-2026) స్వర్ణ గ్రామం-స్వర్ణ వార్డు శాఖ ఉన్నతాధికారులను కలిసి, ప్రస్తుతం మన ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై వారితో చర్చించాను. ఆరు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న ( పదోన్నతులు పొందని వారు ) స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీం ఇంక్రిమెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని, దీని కొరకు ప్రతి ఏడాది 170 కోట్లు అవుతుందని వారు తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు 20 రోజుల్లోపు వచ్చే అవకాశం ఉంది. నోషనల్ ఇంక్రిమెంట్లు ప్రస్తుతం వచ్చే పరిస్థితులు లేవని, భవిష్యత్తులో దీని కొరకు కృషి చేస్తామని అధికారులు తెలిపారు. స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేస్తున్నామని, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ప్రతిపాదించిన పదోన్నతి ఛానల్ అమలు చేస్తున్నామని, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు/వార్డ్ ఆమెనిటిస్ కార్యదర్శులకు ఇతర ఇంజనీరింగ్ శాఖలో పదోన్నతులు ఇచ్చేందుకు BOCE కమిటీ ఆమోదించిందని, ప్రస్తుతం ఆ ఫైలు ప్రభుత్వ ఆమోదం కొరకు పంపించామని, గ్రామ వార్డు వెల్ఫేర్ కార్యదర్శులకు వివిధ సంక్షేమ శాఖల్లో పదోన్నతులు ఇచ్చే ప్రక్రియ చివరి దశకు వచ్చిందని స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. SIR ఎన్నికల ప్రక్రియకు జరుగుతున్నందున, ఈ సంవత్సరంలో బదిలీలు ఉండకపోవచ్చు అని వారు తెలిపారు. షేక్ అబ్దుల్ రజాక్ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (384/2022).