2 073
订阅者
+224 小时
+17 天
+14130 天
帖子存档
బొజ్జ గణపయ్య ఆశీస్సులు తెలుగు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ.. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
#GaneshChaturthi
తాడేపల్లి
రేపు (10.09.2026, గురువారం) వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ ప్రెస్ మీట్
#YSJaganPressMeet
వైయస్ఆర్ గారు తీసుకొచ్చిన జలయజ్ఞం ఒక పథకం కాదు.. కోట్లాది మంది రైతన్నల బతుకులకు కొత్త ఊపిరి!🌾
కాలువల ద్వారా జలసిరులు పారించి.. కరువును తరిమేసిన అపర భగీరథుడు వైయస్ఆర్ గారు.🙏🏻🌊
నీటి చుక్కతో నవ్య చరిత్ర రాసిన జలప్రదాత వైయస్ఆర్ గారికి 17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
#YSRVardanthi
#JoharYSR
#YSRLivesOn
తాడేపల్లి
వైఎస్సార్సీపీ అభిమాని వర్షిత రెడ్డి వివాహ రిసెప్షన్కు హాజరైన శ్రీ వైయస్ జగన్
పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన వైఎస్సార్సీపీ అభిమాని వర్షిత రెడ్డి వివాహ రిసెప్షన్కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ హాజరయ్యారు.
కుంచనపల్లిలోని శ్రీ శ్రీనివాస కన్వెన్షన్లో జరిగిన వివాహ రిసెప్షన్లో నూతన వధూవరులు వర్షిత రెడ్డి, క్రాంతి భాస్కర రెడ్డిలకు వివాహ శుభాకాంక్షలు తెలియజేసి, నూతన దంపతుల వైవాహిక జీవితం ఆనందంగా, సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు.
#JusticeForDrPriyanka
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ గారిని కలిసిన డాక్టర్ ప్రియాంక తల్లిదండ్రులు. కారుతో తమ బిడ్డను రాక్షసంగా ఢీకొట్టిన తీరు, నిందితుల్ని కూటమి ప్రభుత్వం రక్షిస్తున్న విషయాన్ని కన్నీళ్లతో చెప్పిన తల్లిదండ్రులు. వారిని ఓదార్చి వైయస్ఆర్ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన వైయస్ జగన్ గారు...
#CBNFailedCM
#APisNotInSafeHands
#SadistChandraBabu
దారులు మూసినా.. అడుగులు ఆగలేదు.
ఆంక్షలు పెట్టినా.. అభిమానం తగ్గలేదు.
కర్నూల్ జిల్లాలో జగనన్న కోసం కదిలిన జనమే ఇందుకు సాక్ష్యం.
#YSJaganInKurnool@BringBackYsjagan
కర్నూలులో జగనన్న జన ప్రభంజనం! 🔥
ఇది అభిమాన బలం
ఎన్ని బారికేడ్లు పెట్టినా జనం వస్తున్నారు. ఎన్ని వాహనాలు అడ్డుకున్నా ప్రజలు ముందుకు సాగుతున్నారు. Nara Chandrababu Naidu గారు... ఇది అధికార బలం కాదు, జగన్ గారిపై ప్రజలకున్న అభిమాన బలం.
#YSJaganInKurnool
#SadistChandraBabu@BringBackYsjagan
#YSJaganForFarmers
పొగాకుకి ధర పెరగడంతో సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు
జగనన్నా మీరు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తే.. ధర పెరుగుతుందని గతంలోనే చెప్పిన అన్నదాతలు
మొన్న దేవరపల్లి పొగాకు కేంద్రాన్ని సందర్శించిన వైయస్ జగన్ గారు. రెండు రోజుల్లోనే రూ.290కి పెరిగిన పొగాకు ధర
YS Jagan Mohan Reddy గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన పొగాకు రైతులు.
