ch
Feedback
SHINE INDIA🖊️📝📚

SHINE INDIA🖊️📝📚

前往频道在 Telegram
2 787
订阅者
+124 小时
+87 天
-1230 天
帖子存档
photo content
+6

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును ప్రాథమికంగా అంగీకరించిన కేంద్రం. 25 వేల కోట్ల ఖర్చు తో నిర్మించనున్న కేంద్ర ప్రభుత్వం.

photo content

మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి 💥💥
మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి 💥💥

photo content
+9

❤️

దేశంలోనే అత్యధిక గొర్రెలు గల రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. మొత్తం 1,90,63,058 గొర్రెలతో రాష్ట్రం మొదటి స్థానం దక్కించుకొన్నది. నిరుడు కూడా గొర్రెల సంఖ్యలో తెలంగాణ నంబర్‌ వన్‌గా నిలువగా, ఆ రికార్డును ఈ ఏడాది కూడా కొనసాగించింది

G7 కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్, ప్రపంచ పాలన మరియు క్రమానికి సంబంధించిన ముఖ్యమైన సమస్యలను చర్చించడానికి ప్రతి సంవత్సరం సమావేశమవుతాయి. జర్మనీ 2022లో G7 సమ్మిట్‌ను నిర్వహించగా, 2023లో జపాన్ G7కి ఆతిథ్యం ఇచ్చింది..2024 50 వ సమ్మిట్ ఇటలీలో జరుగుతుంది. భారత్ G7 లొ సభ్యత్వం లేదు..💥💥

photo content

photo content

Not In Confirm

Photo from Ali Basha
Photo from Ali Basha

photo content

💐ఏపి ఎన్నికలలో అఖండ మెజారిటీ తో విజయం సాధించిన టీడీపీ కూటమి కి Congratulations 🎉🎉

photo content

A PARTY GELUSTUNDI JUNE 4TH
Anonymous voting

WHICH PARTY RULLING JUNE 4TH
Anonymous voting

photo content

✔️
✔️